నాగోల్ డివిజన్లో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన

On

నాగోల్ డివిజన్లో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి.. న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు29(ఎల్బీనగర్ రిపోర్టర్ యాదగిరి): నాగోల్ డివిజన్ లో దాదాపు 90 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.అందులో భాగంగా ఆదర్శ్ నగర్ కాలనీ వద్ద ఆదర్శ్ నగర్ రోడ్డు నెం.1 కమాన్ వద్ద, శ్రీనివాస కాలనీ నందు సీ.సీ.రోడ్డు, శివపూరి కాలనీ నందు సీ.సీ. రోడ్డు,సౌత్ […]

నాగోల్ డివిజన్లో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన
ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి..

న్యూస్ ఇండియా తెలుగు ఆగష్టు29(ఎల్బీనగర్ రిపోర్టర్ యాదగిరి): నాగోల్ డివిజన్ లో దాదాపు 90 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.అందులో భాగంగా ఆదర్శ్ నగర్ కాలనీ వద్ద ఆదర్శ్ నగర్ రోడ్డు నెం.1 కమాన్ వద్ద, శ్రీనివాస కాలనీ నందు సీ.సీ.రోడ్డు, శివపూరి కాలనీ నందు సీ.సీ. రోడ్డు,సౌత్ ఎండ్ పార్క్ కాలనీలో వీ.డి.సీ.సీ. రోడ్లు, విశాలాంధ్ర కాలనీ సీ.సీ. రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్,డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి,సీనియర్ నాయకులు ఆనంతుల రాజిరెడ్డి,చెరుకు ప్రశాంత్ గౌడ్, సూర్వి రాజు, తూర్పాటి కృష్ణ, రమేష్,భాస్కర్ యాదవ్, డివిజన్ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,
అభిమానులు,ఉద్యమకారులు,మహిళలు,కాలనీవాసులు పాల్గొన్నారు.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్