పదివేల రూపాయలు విలువ గల శానిటైజర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కి అందజేత

On
పదివేల రూపాయలు విలువ గల శానిటైజర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కి అందజేత

న్యూస్ ఇండియా సత్తెనపల్లి

హాస్పటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త రామకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు 10 వేల రూపాయలు విలువగల శానిటైజర్స్ వారి మిత్రులు తెమ్మండ్రు రవి సహాయంతో హాస్పిటల్ కి అందజేశారు

హాస్పటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త రామకృష్ణ మాట్లాడుతూ ప్రతిరోజు ల్యాబ్ కి సుమారు 400 మంది టెస్టులు నిమిత్తం వస్తుంటారని హాస్పటల్ ల్యాబ్ లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్స్ కి శానిటైజర్స్ ఎంతో అవసరం ఉందని మేము అడగ్గానే స్పందించి పదివేల రూపాయలు విలువ గల శానిటైజర్స్ అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు

డాక్టర్ సుమిత్ర మాట్లాడుతూ హాస్పటల్ అభివృద్ధి కమిటీ ఎంతో సేవా దృక్పథంతో పనిచేస్తుందన్నారు అవసరం ఉన్న చోటల్లా అవసరాలు తీరుస్తూ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారని కొత్త రామకృష్ణ ని అభినందించారు.IMG-20231209-WA0126

ఈ కార్యక్రమంలో హాస్పటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త రామకృష్ణ, డాక్టర్ సుమిత్ర, లాబ్ టెక్నీషియన్ ఆలీ, ల్యాబ్ టెక్నీషియన్ చందు, ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ పాల్గొన్నారు

Read More ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక

Views: 7
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
  మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు సెంటర్:- తొర్రూరు మున్సిపాలిటీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత 40 ఏళ్లుగా వైద్య వృత్తిలో, 20 ఏళ్లుగా సామాజిక సేవా రంగంలో
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.