ఖేడ్ ఎమ్మెల్యే ను సన్మానించిని రాజారామ్ తండా వాసులు

On
ఖేడ్ ఎమ్మెల్యే ను సన్మానించిని రాజారామ్ తండా వాసులు

కంగ్టి,డిసెంబర్13న్యూస్ ఇండియాసం

గారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డిని మంగళవారం ఆయన నివాసంలో రాజారామ్ తండా గ్రామస్థులు మర్యాదపూర్వక కలిసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే కు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమం లో గ్రామసర్పంచ్ పల్లవి- పరుశురాం రాథోడ్, ఖిరు నాయక్ మాజీ సర్పంచ్, ముంగీలాల్ ఉపసర్పంచ్, గంగారాం ex ఎంపీటీసీ, మణిరం, గోపాల్ విద్యాకమిటి చైర్మన్, గోవింద్ నాయక్, విట్టల్ నాయక్, నందులల్ మణిరంనాయక్, గులాబ్ సింగ్, చందర్, లక్సమన్, రవీందర్ డీలర్, జీవన్, రాంకిషన్, బాబూసింగ్, సుభాష్ నాయక్, దుంసింగ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Views: 264
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*