గొల్ల బాబూరావు ప్లేస్ లో ఎవరంటే?

పాయకరావుపేట బరిలో పెదపాటి అమ్మాజీ!

On
గొల్ల బాబూరావు ప్లేస్ లో ఎవరంటే?

మార్పు మొదలైంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ కు ఎదరైన అనూహ్య ఓటమితో.. ఆంధ్ర ప్రదేశ్ లోనూ రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి. తాజాగా 11 మంది అభ్యర్ధిలను మార్చిన వైసీపీ తర్వాత.. ఎస్సీ రిజర్వ్  స్థానాల్లోనూ వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మార్చబోతోంది. అనకాపల్లి జిల్లా పాయకారవుపేట ఎస్సీ రిజర్వ్ స్థానంలో  సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబూరావును మార్చి ఆయన స్థానంలో పెదపాటి అమ్మాజీని బరిలోకి దింపబోతోంది. పెదపాటి అమ్మాజీ లోకల్ కావడం పార్టీకి కలిసి వస్తుందని.. పార్టీ భావిస్తోంది.  ప్రస్తుతం పెదపాటి అమ్మాజీ ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్  చైర్ పర్సన్ గా ఉన్నారు. 

Views: 77

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక