గొల్ల బాబూరావు ప్లేస్ లో ఎవరంటే?

పాయకరావుపేట బరిలో పెదపాటి అమ్మాజీ!

On
గొల్ల బాబూరావు ప్లేస్ లో ఎవరంటే?

మార్పు మొదలైంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ కు ఎదరైన అనూహ్య ఓటమితో.. ఆంధ్ర ప్రదేశ్ లోనూ రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి. తాజాగా 11 మంది అభ్యర్ధిలను మార్చిన వైసీపీ తర్వాత.. ఎస్సీ రిజర్వ్  స్థానాల్లోనూ వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మార్చబోతోంది. అనకాపల్లి జిల్లా పాయకారవుపేట ఎస్సీ రిజర్వ్ స్థానంలో  సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబూరావును మార్చి ఆయన స్థానంలో పెదపాటి అమ్మాజీని బరిలోకి దింపబోతోంది. పెదపాటి అమ్మాజీ లోకల్ కావడం పార్టీకి కలిసి వస్తుందని.. పార్టీ భావిస్తోంది.  ప్రస్తుతం పెదపాటి అమ్మాజీ ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్  చైర్ పర్సన్ గా ఉన్నారు. 

Views: 77

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం