గొల్ల బాబూరావు ప్లేస్ లో ఎవరంటే?

పాయకరావుపేట బరిలో పెదపాటి అమ్మాజీ!

On
గొల్ల బాబూరావు ప్లేస్ లో ఎవరంటే?

మార్పు మొదలైంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ కు ఎదరైన అనూహ్య ఓటమితో.. ఆంధ్ర ప్రదేశ్ లోనూ రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి. తాజాగా 11 మంది అభ్యర్ధిలను మార్చిన వైసీపీ తర్వాత.. ఎస్సీ రిజర్వ్  స్థానాల్లోనూ వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మార్చబోతోంది. అనకాపల్లి జిల్లా పాయకారవుపేట ఎస్సీ రిజర్వ్ స్థానంలో  సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబూరావును మార్చి ఆయన స్థానంలో పెదపాటి అమ్మాజీని బరిలోకి దింపబోతోంది. పెదపాటి అమ్మాజీ లోకల్ కావడం పార్టీకి కలిసి వస్తుందని.. పార్టీ భావిస్తోంది.  ప్రస్తుతం పెదపాటి అమ్మాజీ ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్  చైర్ పర్సన్ గా ఉన్నారు. 

Views: 80

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..