*◆సోమిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *

*◆సోమిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు *

 మండలంలోని పాకాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సినియర్ నాయకులు కడిపికొండ సోమిరెడ్డి (62) శుక్రవారం నాడు యాక్సిడెంట్ లో మరణించిన విషయం తెలుసుకుని జనగామ ఏరియా ఆసుపత్రిలో సోమిరెడ్డి మృతదేహాన్ని చూసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కంటతడి పెట్టుకున్నారు.  సోమిరెడ్డి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాడని, అతని మృతి నన్ను ఎంతో కలచివేసింది అని మాజీ మంత్రి అన్నారు, అక్కడే ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారుIMG-20231216-WA0032

===================

Views: 40
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి 'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల...
అంతర్జాతీయ యోగా దినోత్సవం.
పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...
మభ్యపెట్టే నైపుణ్యం, సృజనాత్మకమైన దోపిడీ ‘సెయింట్ ఆంథోనీస్ విధానం’
ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!
'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు... డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు