*దాతల సహకారంతో  దుప్పట్లు, స్టడీ మెటీరియల్ పంపిణీ*

*వెంకటాపురం సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు కొండ యాకన్న గౌడ్.*  

*దాతల సహకారంతో  దుప్పట్లు, స్టడీ మెటీరియల్ పంపిణీ*

IMG-20231226-WA0009

*తొర్రూరు మండలం, వెంకటాపురం గ్రామంలో  సోమవారం రోజున వెంకటాపురం సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు కొండ యాకన్న గారి ఆధ్వర్యంలో వెంకటాపురం సేవా ట్రస్ట్ కు ప్రతినెల దాతలు అందిస్తున్న సహకారంతో గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు దుప్పట్ల పంపిణీ, అదేవిధంగా 10వ తరగతి చదువుకునే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొండ యాకన్న గౌడ్ మాట్లాడుతూ వెంకటాపురం గ్రామంలో గత ఐదు సంవత్సరాల పైగా దాతల సహకారంతో సేవా ట్రస్ట్ ద్వారా చాలా కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయడం, నిత్యవసర వస్తువుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు  నిరంతరం గ్రామంలో చేయడం జరుగుతుంది.  అందుకు సహకరిస్తున్న దాతలందరికి  పేరుపేరునా ధన్యవాదములు తెలియజేస్తు, ఇక ముందు కూడా దాతల సహకారంతో గ్రామంలోని నిరుపేద కుటుంబలను ఆదుకోవడమే వెంకటాపురం సేవ ట్రస్ట్ లక్ష్యంగా పని చేస్తామని తెలియజేశారు.*

*ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బొలగాని శ్రీనివాస్ గౌడ్ , కొండ ఉప్పమ్మ, యువకులు, మహిళలు పాల్గొన్నారు.*

Views: 14
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే...
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..