సీఈఆర్  క్లబ్ లో మట్టి వినాయకుల  పంపిణీ 

On

నేడు సీఈఆర్  క్లబ్ లో మట్టి వినాయకుల  పంపిణీ న్యూస్ ఇండియా తెలుగు ఆగస్టు30(మందమర్రి చిలుక సంజీవ్): మందమర్రి ఏరియా  ఈ నెల 31  వ తేదీన  వినాయక చవితి సందర్భంగా  మందమర్రి ఏరియా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్  నేడు  మట్టి వినాయకుల పంపిణీ  కార్యక్రమాన్ని స్థానిక  సిఈఆర్  క్లబ్ లో  మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్  చేతులమీదుగా  ఉదయం పదిన్నర గంటలకు నిర్వహించబడును అని  ఎన్విరాన్మెంట్   హెచ్ ఓ డి  ప్రభాకర్ సోమవారం ఒక […]

నేడు సీఈఆర్  క్లబ్ లో మట్టి వినాయకుల  పంపిణీ
న్యూస్ ఇండియా తెలుగు ఆగస్టు30(మందమర్రి చిలుక సంజీవ్): మందమర్రి ఏరియా  ఈ నెల 31  వ తేదీన  వినాయక చవితి సందర్భంగా  మందమర్రి ఏరియా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్  నేడు  మట్టి వినాయకుల పంపిణీ  కార్యక్రమాన్ని స్థానిక  సిఈఆర్  క్లబ్ లో  మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్  చేతులమీదుగా  ఉదయం పదిన్నర గంటలకు నిర్వహించబడును అని  ఎన్విరాన్మెంట్   హెచ్ ఓ డి  ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి  మందమరి ఏరియా ఉద్యోగులు మరియు పట్టణ ప్రజలు  అధిక సంఖ్యలో పాల్గొని పర్యావరణాన్ని కాపాడడం లో భాగస్వాములు కావాలని కోరారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి సమీపంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న ఓ...
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం
మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..
పటాన్ చెరు రియల్ ఎస్టేట్‌లో ఊహించని మార్పులు.. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పెట్టుబడికి ఇదే సరైన సమయమా?