భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే

On
భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే

IMG-20240114-WA0019

న్యూస్ఇండియా జనవరి15 నారాయణఖేడ్ 

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఆదివారం భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అనంతరం తన వాహనాలకు భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్లను అతికించుకున్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రెటరీ పట్లోల చంద్రశేఖర్ రెడ్డి, నారాయణఖేడ్ మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి,పురంజన్,వెంకట్ రెడ్డి,ఆకాష్ రాజు తదితరులు పాల్గొనడం జరిగింది.

Views: 87
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక