ఉద్యమకారుల కృతజ్ఞత సభకు ఎమ్మెల్యే కుంభం కు ఆహ్వానం

On
ఉద్యమకారుల కృతజ్ఞత సభకు ఎమ్మెల్యే కుంభం కు ఆహ్వానం

IMG-20240117-WA0368
ఆహ్వాన పత్రికను అందజేస్తున్న ఉద్యమకారులు

వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం జరిగే రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభకు ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత సభకు భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి ని బుధవారం ఆయన నివాసంలో ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందజేసి వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు సంగిశెట్టి క్రిస్టఫర్, ఉద్యమకారులు పబ్బు ఉపేందర్ బోస్, ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి ప్రధాన కార్యదర్శి బొడిగే సుదర్శన్, బత్తిని రవి, గంధ మల్లమ్మ, కొండూరు నీలమ్మ, జోగుఅంజయ్య, మల్లం వెంకటేశం, కదిరేని స్వామి, కొండూరు సత్తయ్య, కొండూరు శ్రీరాములు, పాల్గొన్నారు

Views: 84

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం.. మార్కెట్లో దళారీ వ్యవస్థకు అవకాశం ఇవ్వం.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. బాటసింగారం పండ్ల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మొక్కను...
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎస్సి పెడరేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహరాజ్ 51 వ జన్మదిన వేడుకలు.*
చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి :కలెక్టర్ జితేష్ వి.పాటిల్