శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు..
ఎల్బీనగర్ ఏసిపి జానకిరామ్ రెడ్డి, సీఐ బి. అంజిరెడ్డి..
On
ఎల్బీనగర్, జనవరి 22 (న్యూస్ ఇండియా ప్రతినిధి): అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా

ఎల్బీనగర్ ఏసిపి జోన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో ఎల్బీనగర్ ఏసిపి ఎస్ జానకి రామ్ రెడ్డి, ఎల్బీనగర్ సిఐ బి. అంజిరెడ్డి, ఎస్సై మధు రాములోరి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఏసిపి, సీఐ, ఎస్ఐలను ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Views: 10
About The Author
Related Posts
Post Comment
Latest News
16 Sep 2025 21:07:06
అక్కడ సీజ్..ఇక్కడ రిలీజ్..? డీల్ ఒకే....
దారిలోనే సెటిల్ మెంట్.. ఆఫీస్ కు రాగానే సిజ్ చేసిన పరికరాలు కారులో తరలింపు..
ఈ వింత విచిత్రమైన సంఘటన...
Comment List