ఎన్గల్ రాజన్న ఆలయ నూతన కమిటీ ఎన్నిక..!

- అధ్యక్షుడిగా గుంటి గంగాధర్

On
ఎన్గల్ రాజన్న ఆలయ నూతన కమిటీ ఎన్నిక..!

చందుర్తి, జనవరి27, న్యూస్ ఇండియా టుడే

చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలోని  శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుంటి గంగాధర్, ఉపాధ్యక్షులుగా కుసుంబ కిష్ట స్వామి, మాదాసు స్వామి, ప్రధాన కార్యదర్శిగా లాండే ప్రసాద్, ప్రచారకర్తలుగా మాదాసు స్వామి, లకోట స్వదీశ్, క్యాషియర్లుగా లింగంపల్లి తిరుపతి, మొకిలే  విజేందర్, గౌరవ అధ్యక్షులుగా బోరగాయ కమలాకర్, లింగంపల్లి సత్తయ్య, కార్యవర్గ సభ్యులతో పాటు సోషల్ మీడియా సభ్యులను ఎన్నుకున్నారు... నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు గుంటి గంగాధర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేస్తుందన్నారు.. అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు

Views: 37
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి...
వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'