బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన - మెండోరా ఎంపీటీసీ..!

- త్వరలో బీజేపీలో చేరేందుకు కసరత్తు..

On
బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన - మెండోరా ఎంపీటీసీ..!

న్యూస్ ఇండియా ప్రతినిధి - నిజామాబాద్

నిజామాబాద్ జిల్లా భింగల్ మండలం మెండోరా ఎంపీటీసీ అధికార బీఆర్ ఎస్ పార్టీ కి భారీ షాక్ ఇచ్చింది. భింగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన ఎంపీటీసీ అరె రవీందర్ లావణ్య బీఆర్ఎస్ పార్టీకి సోమవారం రాజీనామా చేస్తున్నట్లు తన ఫేసుబుక్ లో  ప్రకటించారు.IMG_20240129_172911

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమ వ్యక్తిగత కారణాల వల్ల బీఆర్ యస్ పార్టీని విడుతున్నట్లు తెలిపారు. ఇన్ని రోజుల వరకు  మెండోరా, దేవన్ పల్లె గ్రామాల అభివృద్ధికి తనఆత్మీయులకు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా  అన్ని విధాలుగా సహకరించిన బీఆర్ యస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు  బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి, వేముల అజయ్ రెడ్డికి,భీంగల్ ఎంపీపీకి, జడ్పీటీసీ కి పార్టీ మండల అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తాన్నన్నారు. ఇది ఇలా ఉండగా అరె రవీందర్ లావణ్య బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకొనునట్లు విశ్వసనీయ సమాచారం.

Views: 365
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే ) అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
మేరా యువ భారత్ ( మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ) వారి సహకారంతో సయ్యద్ యూత్ క్లబ్ వారు గుడ్ గవర్నెన్స్ డే...
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల