మగవారి మెడ లో చైన్ లాకెళ్ళిన దుండగులు
On
*మగవారి మెడ లో చైన్ లాకెళ్ళిన దుండగులు*
ఎల్బీనగర్, ఫిబ్రవరి 07 (న్యూస్ ఇండియా ప్రతినిధి): వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాహెబ్ నగర్ లో ఉదయం పాలకు వెళ్లి తిరిగి వస్తుండగా బండారి గోవర్దన్ రెడ్డి(32) మెడలో తులం బంగారం చైన్ గుర్తు తెలియని వ్యక్తులు బైక్ వచ్చి లాకెల్లిన ఇద్దరు దుండగులు. సీసీ పుట్టేజ్ ఆధారంగా తనిఖీలు చేస్తున్న పోలీసులు, వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇనిస్పెక్టర్ తెలిపారు.
Views: 44
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
21 Oct 2024 21:49:23
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
Comment List