పెదపాటి అమ్మాజీకి జై.. కంబాల జోగులుకు నై

వైవీ సుబ్బారెడ్డికి తేల్చిచెప్పిన పాయకరావుపేట వైసీపీ కేడర్

On
పెదపాటి అమ్మాజీకి జై.. కంబాల జోగులుకు నై

అనకాపల్లి జిల్లా న్యూస్. పాయకరావుపేట నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి బాధ్యతలు నాన్ లోకల్ కు అప్పగించడంపై స్థానిక వైసీపీ నేతలు భగ్గుమన్నారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డిని విజయవాడలో కలిసి తమ నిరసన తెలిపారు.

WhatsApp Image 2024-02-07 at 6.46.23 PM

స్థానికురాలైన ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీకే పార్టీ టికెట్ కేటాయించాలంటూ వైవీ సుబ్బారెడ్డిని కలిసి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందించారు. నాన్ లోకల్ కు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని.. వెంటనే నిర్ణయం మార్చుకోవాలని కోరారు. వైవీ సుబ్బారెడ్డిని కలిసిన వారిలో పాయకరావుపేట నియోజకవర్గం సీనియర్ నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. WhatsApp Image 2024-02-07 at 6.46.24 PM (1)

Views: 97
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!