అయోధ్య బాలరాముని దర్శించుకున్న

పాలకుర్తి బిజెపి పార్టీ నాయకులు..

On
అయోధ్య బాలరాముని దర్శించుకున్న

పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసల శ్రీమాన్ ప్రో, సోమశంకర్, పట్టణ నాయకులు దుంపల సంపత్, పెనుగొండ సోమేశ్వర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో ఉన్న అయోధ్య రాముని దర్శించుకున్న పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసల శ్రీమాన్ ప్రో, సోమశంకర్, పట్టణ నాయకులు దుంపల సంపత్, పెనుగొండ సోమేశ్వర్ పలువురు నియోజకవర్గం నాయకులు ఉన్నారు..

 కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్తా స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ద్వారా వరంగల్ పార్లమెంట్ పరిధిలో రైలు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం జరిగింది..

 ఈ రైల్లో పార్లమెంట్ సంబంధించిన అన్ని నియోజకవర్గాల భాజపా నాయకులు మరియు హిందూ సంఘాల నాయకులు అయోధ్య దర్శననికి బయలు దేరారు..

తేది 06 సాయంత్రం 06:00 గంటలకు కాజిపేట్ నుండి బయలు దేరి సలార్పూర్ తేది 08 తెల్లవారుజామున 03:15 నిముషాలకు చేరుకుంది..

Read More అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?

అక్కడ అజానద్రి వసతి గృహంలో సేదతిరి దర్శనం అనఁతరం తిరిగు ప్రయాణo ఉంటుంది..

రైల్వే శాఖ ప్రతి పార్లమెంట్ పరధి నుండి మరియు వారానికి ఒక్కసారి స్పెషల్ ట్రైన్ నిర్వహిస్తుందని సమాచాIMG-20240210-WA0197రం..

Views: 18
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..? కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్.. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రంగారెడ్డి జిల్లా...
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..