నూతన పట్టు వస్త్ర అలంకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

On
నూతన పట్టు వస్త్ర అలంకరణ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

న్యూస్ ఇండియా తెలుగు,ఫిబ్రవరి 11 (నల్లగొండ జిల్లా ప్రతినిధి):  కట్టంగూర్ మండల కేంద్రము లో కాంగ్రెస్ నాయకులు సోమగానీ రామకృష్ణ సోదరుని కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మాజీ జడ్పీటీసీ ప్రస్తుతం ఎంపీటీసీ 2 మాది యాదగిరి గారు నకిరేకల్ సీనియర్ నాయకుడు గంగాధర్ గారు చిన్నారి నా ఆశీస్సులు అందించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు రెడ్డిపల్లి సాగర్ పెద్ది యాదగిరి బూరుగు శ్రీను మిట్టపల్లి శివ కేవీ గౌడ్ ధార భిక్షం గుండు పరమేష్ లింగయ్య శేఖర్ స్వామి తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చేరుకు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారుIMG-20240211-WA0004

Views: 150

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆపదలో ఆపన్నహస్తం....!! ఆపదలో ఆపన్నహస్తం....!!
ఆపదలో ఆపన్నహస్తం....!! టీజీ కాబ్ మాజీ వైస్‌ చైర్మన్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య కురుమ ఆర్థిక సహాయం అందించిన టీజీ...
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..
ఫీజు రీయింబర్స్మెంట్ పై హై కోర్టు వ్యాఖ్యలు బాధాకరం
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్
యువత ప్రశ్నించడం అలవర్చుకోవాలి..