నూతన పట్టు వస్త్ర అలంకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

On
నూతన పట్టు వస్త్ర అలంకరణ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

న్యూస్ ఇండియా తెలుగు,ఫిబ్రవరి 11 (నల్లగొండ జిల్లా ప్రతినిధి):  కట్టంగూర్ మండల కేంద్రము లో కాంగ్రెస్ నాయకులు సోమగానీ రామకృష్ణ సోదరుని కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మాజీ జడ్పీటీసీ ప్రస్తుతం ఎంపీటీసీ 2 మాది యాదగిరి గారు నకిరేకల్ సీనియర్ నాయకుడు గంగాధర్ గారు చిన్నారి నా ఆశీస్సులు అందించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు రెడ్డిపల్లి సాగర్ పెద్ది యాదగిరి బూరుగు శ్రీను మిట్టపల్లి శివ కేవీ గౌడ్ ధార భిక్షం గుండు పరమేష్ లింగయ్య శేఖర్ స్వామి తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చేరుకు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారుIMG-20240211-WA0004

Views: 145

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..