నూతన పట్టు వస్త్ర అలంకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

On
నూతన పట్టు వస్త్ర అలంకరణ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

న్యూస్ ఇండియా తెలుగు,ఫిబ్రవరి 11 (నల్లగొండ జిల్లా ప్రతినిధి):  కట్టంగూర్ మండల కేంద్రము లో కాంగ్రెస్ నాయకులు సోమగానీ రామకృష్ణ సోదరుని కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మాజీ జడ్పీటీసీ ప్రస్తుతం ఎంపీటీసీ 2 మాది యాదగిరి గారు నకిరేకల్ సీనియర్ నాయకుడు గంగాధర్ గారు చిన్నారి నా ఆశీస్సులు అందించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు రెడ్డిపల్లి సాగర్ పెద్ది యాదగిరి బూరుగు శ్రీను మిట్టపల్లి శివ కేవీ గౌడ్ ధార భిక్షం గుండు పరమేష్ లింగయ్య శేఖర్ స్వామి తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు చేరుకు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారుIMG-20240211-WA0004

Views: 145

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం... ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
  న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్) వ్యవసాయ పనులకు ట్రాక్టర్ల వినియోగం ఎంత అవసరముందో తెలియజెప్పేందుకు ప్రతియేటా నవంబర్
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా