దైవదర్శనానికి వచ్చిన వృద్ధురాలిని నమ్మించి  - 3 ½ తులాల బంగారు గొలుసు ఎత్తుకు వెళ్ళిన కేటుగాడు

వేములవాడ, ఫిబ్రవరి 11, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
దైవదర్శనానికి వచ్చిన వృద్ధురాలిని నమ్మించి  - 3 ½ తులాల బంగారు గొలుసు ఎత్తుకు వెళ్ళిన కేటుగాడు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి  దైవ దర్శనానికి వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన వృద్దురాలును మెడలో సుమారు ౩౦-32 సo. వయసుగల మగ వ్యక్తి నలుపు మరియు ఎరుపు రంగు గల గ్లాముర్ బండి ఫై వచ్చిన కేటుగాడు వృద్ధురాలికి మాయ మాటలు చెప్పి నమ్మించి తన రూమ్ వద్ద దింపుతాను అని నమ్మించి బైక్ ఎక్కించుకొని వేములవాడలోని  ఓపెన్ ఏరియా కు తీసుకెళ్ళి మెడలోని 3 ½ తులాల బంగారు పుస్తెల తాడు ను గుంజుకొని పారిపాయినాడు.

IMG-20240211-WA0114

బండి నెంబర్ ప్లేట్ ఫై 3 అని రాసి ఉన్నది , నిందితుడు మెరూన్ కలర్ డబ్బాల అంగి మరియు నలుపు రంగు ప్యాంటు దరించి ఉన్నాడు  సంబంధిత వ్యక్తి ఎక్కడ కనిపించిన వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ కు  8712656413 కి సమాచారం ఇవ్వాగలరని పట్టణ సీఐ పి.కరుణాకర్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Views: 77

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

.   ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. . ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
మహబూబాబాద్ జిల్లా : ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్...
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?