దైవదర్శనానికి వచ్చిన వృద్ధురాలిని నమ్మించి  - 3 ½ తులాల బంగారు గొలుసు ఎత్తుకు వెళ్ళిన కేటుగాడు

వేములవాడ, ఫిబ్రవరి 11, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
దైవదర్శనానికి వచ్చిన వృద్ధురాలిని నమ్మించి  - 3 ½ తులాల బంగారు గొలుసు ఎత్తుకు వెళ్ళిన కేటుగాడు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి  దైవ దర్శనానికి వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన వృద్దురాలును మెడలో సుమారు ౩౦-32 సo. వయసుగల మగ వ్యక్తి నలుపు మరియు ఎరుపు రంగు గల గ్లాముర్ బండి ఫై వచ్చిన కేటుగాడు వృద్ధురాలికి మాయ మాటలు చెప్పి నమ్మించి తన రూమ్ వద్ద దింపుతాను అని నమ్మించి బైక్ ఎక్కించుకొని వేములవాడలోని  ఓపెన్ ఏరియా కు తీసుకెళ్ళి మెడలోని 3 ½ తులాల బంగారు పుస్తెల తాడు ను గుంజుకొని పారిపాయినాడు.

IMG-20240211-WA0114

బండి నెంబర్ ప్లేట్ ఫై 3 అని రాసి ఉన్నది , నిందితుడు మెరూన్ కలర్ డబ్బాల అంగి మరియు నలుపు రంగు ప్యాంటు దరించి ఉన్నాడు  సంబంధిత వ్యక్తి ఎక్కడ కనిపించిన వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ కు  8712656413 కి సమాచారం ఇవ్వాగలరని పట్టణ సీఐ పి.కరుణాకర్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Views: 77

About The Author

Post Comment

Comment List

Latest News

వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
  మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు సెంటర్:- తొర్రూరు మున్సిపాలిటీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత 40 ఏళ్లుగా వైద్య వృత్తిలో, 20 ఏళ్లుగా సామాజిక సేవా రంగంలో
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.