దైవదర్శనానికి వచ్చిన వృద్ధురాలిని నమ్మించి  - 3 ½ తులాల బంగారు గొలుసు ఎత్తుకు వెళ్ళిన కేటుగాడు

వేములవాడ, ఫిబ్రవరి 11, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
దైవదర్శనానికి వచ్చిన వృద్ధురాలిని నమ్మించి  - 3 ½ తులాల బంగారు గొలుసు ఎత్తుకు వెళ్ళిన కేటుగాడు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి  దైవ దర్శనానికి వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన వృద్దురాలును మెడలో సుమారు ౩౦-32 సo. వయసుగల మగ వ్యక్తి నలుపు మరియు ఎరుపు రంగు గల గ్లాముర్ బండి ఫై వచ్చిన కేటుగాడు వృద్ధురాలికి మాయ మాటలు చెప్పి నమ్మించి తన రూమ్ వద్ద దింపుతాను అని నమ్మించి బైక్ ఎక్కించుకొని వేములవాడలోని  ఓపెన్ ఏరియా కు తీసుకెళ్ళి మెడలోని 3 ½ తులాల బంగారు పుస్తెల తాడు ను గుంజుకొని పారిపాయినాడు.

IMG-20240211-WA0114

బండి నెంబర్ ప్లేట్ ఫై 3 అని రాసి ఉన్నది , నిందితుడు మెరూన్ కలర్ డబ్బాల అంగి మరియు నలుపు రంగు ప్యాంటు దరించి ఉన్నాడు  సంబంధిత వ్యక్తి ఎక్కడ కనిపించిన వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ కు  8712656413 కి సమాచారం ఇవ్వాగలరని పట్టణ సీఐ పి.కరుణాకర్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Views: 77

About The Author

Post Comment

Comment List

Latest News

డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్  డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
భద్రాద్రి కొత్తగూడెం,(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూలై 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ (డీఎఫ్ఓ) అధికారిగా సిద్ధార్థ విక్రమ్ సింగ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా...
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి
తొర్రూరులో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన
సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు
వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరు? విడాకుల తర్వాత కెరీర్ ఎందుకు క్షీణించింది? నిజాలు, ప్రచారాల పూర్తి విశ్లేషణ
భారతదేశంలోని 5 అత్యంత మిస్టరీ ప్రదేశాలు.. శాస్త్రవేత్తలకూ పూర్తి సమాధానం దొరకని రహస్యాలు!
అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం.. తవ్వితే అంతా బంగారమేనా? 2300 ఏళ్ల చరిత్రలో దాగిన నిజాలు!