దైవదర్శనానికి వచ్చిన వృద్ధురాలిని నమ్మించి  - 3 ½ తులాల బంగారు గొలుసు ఎత్తుకు వెళ్ళిన కేటుగాడు

వేములవాడ, ఫిబ్రవరి 11, న్యూస్ ఇండియా ప్రతినిధి

On
దైవదర్శనానికి వచ్చిన వృద్ధురాలిని నమ్మించి  - 3 ½ తులాల బంగారు గొలుసు ఎత్తుకు వెళ్ళిన కేటుగాడు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి  దైవ దర్శనానికి వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన వృద్దురాలును మెడలో సుమారు ౩౦-32 సo. వయసుగల మగ వ్యక్తి నలుపు మరియు ఎరుపు రంగు గల గ్లాముర్ బండి ఫై వచ్చిన కేటుగాడు వృద్ధురాలికి మాయ మాటలు చెప్పి నమ్మించి తన రూమ్ వద్ద దింపుతాను అని నమ్మించి బైక్ ఎక్కించుకొని వేములవాడలోని  ఓపెన్ ఏరియా కు తీసుకెళ్ళి మెడలోని 3 ½ తులాల బంగారు పుస్తెల తాడు ను గుంజుకొని పారిపాయినాడు.

IMG-20240211-WA0114

బండి నెంబర్ ప్లేట్ ఫై 3 అని రాసి ఉన్నది , నిందితుడు మెరూన్ కలర్ డబ్బాల అంగి మరియు నలుపు రంగు ప్యాంటు దరించి ఉన్నాడు  సంబంధిత వ్యక్తి ఎక్కడ కనిపించిన వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ కు  8712656413 కి సమాచారం ఇవ్వాగలరని పట్టణ సీఐ పి.కరుణాకర్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Views: 77

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. రెండు లారీలు పట్టించిన పెద్ద అంబర్‌పేట్ అసోసియేషన్, ఆటోనగర్ జేఏసీ.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, ఆగస్టు 6, న్యూస్ ఇండియా...
ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు
అమరవీరులు దస్తాగిరి, రాంచందర్ త్యాగం చిరస్మరణం   
విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం