లంచం తీసుకుని ముంచేశారు..!

రెవెన్యూ అధికారులకు లంచాల జబ్బు..!

By Ramesh
On
లంచం తీసుకుని ముంచేశారు..!

డబ్బు పోయింది.. భూమి పోయింది... చివరికి ప్రాణం పోయింది....

రెవెన్యూ శాఖలో అవినీతి జలగలు..!

ఎమ్మార్వో కార్యాలయం ముందు కుటుంబ సభ్యుల ధర్నా...

 

న్యూస్ ఇండియా తెలుగు, మార్చి 22 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

Read More సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..

ప్రభుత్వం ఇస్తున్న జీతం తీసుకుంటూనే, లంచాల కోసం ఎగబడుతున్నారు.జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని పడమటికేశవపూర్ గ్రామానికి చెందిన కోమ్మాటి రఘుపతి ఊరివేసుకోని మృతి చెందారు.మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం...వారి వ్యవసాయ భూమి వద్ద ఉన్న మిగులు భూమిని మృతుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని సినియర్ అసిస్టెంట్ సుమన్, సర్వేయర్ రవీందర్ కలిసి 4 లక్షలు తీసుకున్నారని, లంచం ఇచ్చి సంవత్సరం గడుస్తుండగా తిరిగి ఇవ్వకపోవడంతో చేసిన అప్పు తీర్చలేక, రెవెన్యూ అధికారులు తిరిగి తమ పైసలు ఇవ్వమని వాళ్ళ చుట్టూ తిరిగి చెప్పులు అరిగి తీవ్ర మనస్తాపంతో వ్యవసాయ భూమి వద్ద ఊరివేసుకోని మృతి చెందాడని, వారికి న్యాయం జరిగాలని బచ్చన్నపేట ఎమ్మార్వో కార్యాలయం ముందు శవంతో కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు.

Read More భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..

IMG-20240322-WA2291(1)

IMG-20240322-WA2290

 

Views: 711
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి తొర్రూరులో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నారం రోడ్డులోని భద్రకాళి ఆలయం సమీపంలో జరిగిన ఈ...
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?