లంచం తీసుకుని ముంచేశారు..!

రెవెన్యూ అధికారులకు లంచాల జబ్బు..!

By Ramesh
On
లంచం తీసుకుని ముంచేశారు..!

డబ్బు పోయింది.. భూమి పోయింది... చివరికి ప్రాణం పోయింది....

రెవెన్యూ శాఖలో అవినీతి జలగలు..!

ఎమ్మార్వో కార్యాలయం ముందు కుటుంబ సభ్యుల ధర్నా...

 

న్యూస్ ఇండియా తెలుగు, మార్చి 22 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

Read More ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.

ప్రభుత్వం ఇస్తున్న జీతం తీసుకుంటూనే, లంచాల కోసం ఎగబడుతున్నారు.జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని పడమటికేశవపూర్ గ్రామానికి చెందిన కోమ్మాటి రఘుపతి ఊరివేసుకోని మృతి చెందారు.మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం...వారి వ్యవసాయ భూమి వద్ద ఉన్న మిగులు భూమిని మృతుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని సినియర్ అసిస్టెంట్ సుమన్, సర్వేయర్ రవీందర్ కలిసి 4 లక్షలు తీసుకున్నారని, లంచం ఇచ్చి సంవత్సరం గడుస్తుండగా తిరిగి ఇవ్వకపోవడంతో చేసిన అప్పు తీర్చలేక, రెవెన్యూ అధికారులు తిరిగి తమ పైసలు ఇవ్వమని వాళ్ళ చుట్టూ తిరిగి చెప్పులు అరిగి తీవ్ర మనస్తాపంతో వ్యవసాయ భూమి వద్ద ఊరివేసుకోని మృతి చెందాడని, వారికి న్యాయం జరిగాలని బచ్చన్నపేట ఎమ్మార్వో కార్యాలయం ముందు శవంతో కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు.

Read More ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

IMG-20240322-WA2291(1)

Read More రక్తదానంలో ఆదర్శంగా నిలుస్తున్న విజయ్...

IMG-20240322-WA2290

 

Views: 710
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం