లంచం తీసుకుని ముంచేశారు..!

రెవెన్యూ అధికారులకు లంచాల జబ్బు..!

By Ramesh
On
లంచం తీసుకుని ముంచేశారు..!

డబ్బు పోయింది.. భూమి పోయింది... చివరికి ప్రాణం పోయింది....

రెవెన్యూ శాఖలో అవినీతి జలగలు..!

ఎమ్మార్వో కార్యాలయం ముందు కుటుంబ సభ్యుల ధర్నా...

 

న్యూస్ ఇండియా తెలుగు, మార్చి 22 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

Read More అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

ప్రభుత్వం ఇస్తున్న జీతం తీసుకుంటూనే, లంచాల కోసం ఎగబడుతున్నారు.జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని పడమటికేశవపూర్ గ్రామానికి చెందిన కోమ్మాటి రఘుపతి ఊరివేసుకోని మృతి చెందారు.మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం...వారి వ్యవసాయ భూమి వద్ద ఉన్న మిగులు భూమిని మృతుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తామని సినియర్ అసిస్టెంట్ సుమన్, సర్వేయర్ రవీందర్ కలిసి 4 లక్షలు తీసుకున్నారని, లంచం ఇచ్చి సంవత్సరం గడుస్తుండగా తిరిగి ఇవ్వకపోవడంతో చేసిన అప్పు తీర్చలేక, రెవెన్యూ అధికారులు తిరిగి తమ పైసలు ఇవ్వమని వాళ్ళ చుట్టూ తిరిగి చెప్పులు అరిగి తీవ్ర మనస్తాపంతో వ్యవసాయ భూమి వద్ద ఊరివేసుకోని మృతి చెందాడని, వారికి న్యాయం జరిగాలని బచ్చన్నపేట ఎమ్మార్వో కార్యాలయం ముందు శవంతో కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు.

Read More డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..

IMG-20240322-WA2291(1)

IMG-20240322-WA2290

 

Views: 710
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం