నిందితులకు మూడేళ్లు జైలు శిక్ష

నిందితులకు మూడేళ్లు జైలు శిక్ష

Screenshot_20240328_142801~2

వలిగొండ పోలీస్ స్టేషన్లో 2018లో అప్పటి ఎస్ఐ ఇద్రిస్ అలీ నమోదు చేసిన కేసు క్రైమ్ నెంబర్ 48/2018కేసు పూర్వాపరాలను పరిశీలించిన భువనగిరి కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి బుధవారం రోజున ఐపిసి సెక్షన్ 306 ప్రకారం నిందితులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష 500 రూపాయల జరిమానా ను విధించడం జరిగింది. ఈ కేసులో దోషులుగా ఏ1 డింగరి శేషాచార్యులు, ఏ2 డింగరి శ్రీదేవి, ఏ3 డింగరి ఫణి కుమార్, ఏ4 కారంపూడి రోజా లను దోషులుగా నిర్ధారించడం జరిగింది. ఇట్టి శిక్షను వారికి అమలుచేయనున్నట్లు వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

Views: 106

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
భారత దేశంలో ప్రతి పౌరుడు తమ యొక్క అస్త్రం అయినటువంటి ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చిదురాల చంద్రయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు...
ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి ఇంద్రారెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న తాజా మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్  కుమార్ సింగ్
తొర్రూర్ పట్టణ కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు