నిందితులకు మూడేళ్లు జైలు శిక్ష

On
నిందితులకు మూడేళ్లు జైలు శిక్ష

Screenshot_20240328_142801~2

వలిగొండ పోలీస్ స్టేషన్లో 2018లో అప్పటి ఎస్ఐ ఇద్రిస్ అలీ నమోదు చేసిన కేసు క్రైమ్ నెంబర్ 48/2018కేసు పూర్వాపరాలను పరిశీలించిన భువనగిరి కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి బుధవారం రోజున ఐపిసి సెక్షన్ 306 ప్రకారం నిందితులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష 500 రూపాయల జరిమానా ను విధించడం జరిగింది. ఈ కేసులో దోషులుగా ఏ1 డింగరి శేషాచార్యులు, ఏ2 డింగరి శ్రీదేవి, ఏ3 డింగరి ఫణి కుమార్, ఏ4 కారంపూడి రోజా లను దోషులుగా నిర్ధారించడం జరిగింది. ఇట్టి శిక్షను వారికి అమలుచేయనున్నట్లు వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

Views: 119

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు