నిందితులకు మూడేళ్లు జైలు శిక్ష

On
నిందితులకు మూడేళ్లు జైలు శిక్ష

Screenshot_20240328_142801~2

వలిగొండ పోలీస్ స్టేషన్లో 2018లో అప్పటి ఎస్ఐ ఇద్రిస్ అలీ నమోదు చేసిన కేసు క్రైమ్ నెంబర్ 48/2018కేసు పూర్వాపరాలను పరిశీలించిన భువనగిరి కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి బుధవారం రోజున ఐపిసి సెక్షన్ 306 ప్రకారం నిందితులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష 500 రూపాయల జరిమానా ను విధించడం జరిగింది. ఈ కేసులో దోషులుగా ఏ1 డింగరి శేషాచార్యులు, ఏ2 డింగరి శ్రీదేవి, ఏ3 డింగరి ఫణి కుమార్, ఏ4 కారంపూడి రోజా లను దోషులుగా నిర్ధారించడం జరిగింది. ఇట్టి శిక్షను వారికి అమలుచేయనున్నట్లు వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

Views: 119

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం మత్తులో దాడులు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే సూచించాం, ప్రజల భద్రత మా ప్రథమ కర్తవ్యము. ఇటువంటి...
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..