ఉనికి

On

మిత్రమా నేను నీ తెలుగును అప్పుడే మర్చిపోయారా ఈ రోజు మీ విద్యాలయం లో సభ జరిగిందట కదా నేను ఒక్కసారైనా జ్ఞప్తికి వచ్చానా లేదు కదా నన్ను ఒక అంటరానిదానిలా ఒక అన్యదేశ వస్తువులా పక్కకు నెట్టేశారు కదా అవునులే అంతేలే నేను నీకు ఏమవుతాను చిన్నప్పుడు నీ మాటలకు నీ భావాలకు ఒక రూపాన్నిచ్చి మంచి బాలలుగా తీర్చిదిద్దాను యవ్వనంలో నీకు నైతిక విలువలను బోధించాను ఇప్పుడు నేను నీకు పరాయినయ్యా నేను నీకు […]

మిత్రమా
నేను నీ తెలుగును
అప్పుడే మర్చిపోయారా
ఈ రోజు మీ విద్యాలయం లో సభ జరిగిందట కదా
నేను ఒక్కసారైనా
జ్ఞప్తికి వచ్చానా
లేదు కదా
నన్ను ఒక అంటరానిదానిలా
ఒక అన్యదేశ వస్తువులా
పక్కకు నెట్టేశారు కదా
అవునులే
అంతేలే
నేను నీకు ఏమవుతాను
చిన్నప్పుడు నీ మాటలకు
నీ భావాలకు ఒక రూపాన్నిచ్చి
మంచి బాలలుగా తీర్చిదిద్దాను
యవ్వనంలో నీకు
నైతిక విలువలను బోధించాను
ఇప్పుడు నేను నీకు
పరాయినయ్యా
నేను నీకు పరాయిని కాదు
నేనంటే నువ్వే నువ్వంటే నేను
నీలో ఉన్న నా అస్థిత్వాన్ని
నీలో ఉన్న నా ఉనికిని
పోగొట్టుకున్నావా మిత్రమా
అంటే నిన్ను నువ్వే పోగొట్టుకున్నవా
నేటికయినా నన్ను గుర్తిస్తావు కదూ

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.