*పంచముఖ నాగేంద్ర స్వామి 18 వ వార్షికోత్సవ వేడుకలు*    

*పంచముఖ నాగేంద్ర స్వామి 18 వ వార్షికోత్సవ వేడుకలు*    

*పంచముఖ నాగేంద్ర స్వామి 18 వ వార్షికోత్సవ వేడుకలు*     IMG-20240424-WA0013         

హబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం, పక్కన శ్రీ పంచముఖ
 నాగేంద్ర స్వామి వారి ఆలయంలో 18వ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి విగ్రహానికి ఉదయం పంచామృత అభిషేకము, అష్టోత్తర విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, సదానంతరం అశ్వత్థ నారాయణ కళ్యాణ మహోత్సవం రంగ రంగ వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గోపారపు నాగేశ్వరరావు, చకిలాల నాగరాజు, కల్లూరి నాగేంద్ర చారి, ధారా నాగేశ్వర, ప్రసాద్ ,వనమాల నాగేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఓలేటి గీతాచార్యులు, ఓలేటి యాదగిరి చార్యులు, వెంకటాచార్యులు, ముడుంబా రఘు ,వేణు, రామగిరి, విక్రమ్ శర్మ, తదితర భక్తులు పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది

Views: 30
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
  మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు సెంటర్:- తొర్రూరు మున్సిపాలిటీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత 40 ఏళ్లుగా వైద్య వృత్తిలో, 20 ఏళ్లుగా సామాజిక సేవా రంగంలో
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం
తొర్రూర్ మున్సిపాలిటీ 06వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.