*పంచముఖ నాగేంద్ర స్వామి 18 వ వార్షికోత్సవ వేడుకలు*    

*పంచముఖ నాగేంద్ర స్వామి 18 వ వార్షికోత్సవ వేడుకలు*    

*పంచముఖ నాగేంద్ర స్వామి 18 వ వార్షికోత్సవ వేడుకలు*     IMG-20240424-WA0013         

హబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం, పక్కన శ్రీ పంచముఖ
 నాగేంద్ర స్వామి వారి ఆలయంలో 18వ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారి విగ్రహానికి ఉదయం పంచామృత అభిషేకము, అష్టోత్తర విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, సదానంతరం అశ్వత్థ నారాయణ కళ్యాణ మహోత్సవం రంగ రంగ వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గోపారపు నాగేశ్వరరావు, చకిలాల నాగరాజు, కల్లూరి నాగేంద్ర చారి, ధారా నాగేశ్వర, ప్రసాద్ ,వనమాల నాగేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఓలేటి గీతాచార్యులు, ఓలేటి యాదగిరి చార్యులు, వెంకటాచార్యులు, ముడుంబా రఘు ,వేణు, రామగిరి, విక్రమ్ శర్మ, తదితర భక్తులు పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది

Views: 22
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
భారత దేశంలో ప్రతి పౌరుడు తమ యొక్క అస్త్రం అయినటువంటి ఓటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు చిదురాల చంద్రయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు...
ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి
ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి ఇంద్రారెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న తాజా మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి
ఓటు హక్కును వినియోగించుకున్న.. జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్  కుమార్ సింగ్
తొర్రూర్ పట్టణ కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు