నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు
On
ప్రకాశం జిల్లా కంభం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు 101 జయంతి సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంభం మండల తెలుగుదేశం పార్టీ రైతు సంఘం అధ్యక్షులు మాజీ హాస్పిటల్ చైర్మన్ తోట శ్రీనివాసులు, ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ సెల్ కార్యవర్గ కార్యదర్శి అత్తర్ షైక్ హుస్సేన్ (దాదా ) లు పాల్గొని నివాళులర్పించారు..
Views: 227
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
20 Jun 2026 19:36:02
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 20:ఆదివారం నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని...

Comment List