జనగామకి తగ్గించిన ఆర్టీసీ RTC బస్సులు

ఉప్పల్ డిపో నుండి స్వర్ణగిరి భువనగిరి, యాదగిరి గుట్టకి మళ్లింపు

By Venkat
On
జనగామకి తగ్గించిన ఆర్టీసీ RTC బస్సులు

బస్సులు సరిపోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు

*ప్రభుత్వం వెంటనే స్పందించి బస్సులు మంజూరు చేయాలని కోరుతున్నా ప్రయాణికులు

న్యూస్ ఇండియా తెలుగు జూన్ 17 ( తెలంగాణ బ్యూరో రిపోర్టర్ వెంకన్న గౌడ్ )

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం అందరూ హర్షించదగ్గ విషయమే కానీ కొన్ని పొరపాట్లు వల్ల ప్రయాణికులు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉప్పల్ డిపో ఏమ్ జీ బీ ఎస్, కూకట్పల్లి డిపో నుండి జనగామ కి వెళ్లవలసిన బస్సులను తగ్గించి కొత్తగా స్వర్ణగిరి భువనగిరి యాదగిరిగుట్టకు అధికారులు మళ్ళించారు. దీనివల్ల జనగామ కు వెళ్లాల్సిన బస్సులు తగ్గిపోవడంతో ఉన్న తక్కువ బస్సులను ఎక్కెందుకు జనాలు ఎగబడ్డారు ముసలోడు వృద్ధులు మహిళలు బస్సులు ఎక్కలేక రోడ్డుపై నిలబడ్డారు ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి జనగామ కు ఇదివరకు ఉండే బస్సులను మంజూరు చేయవలసిందిగా ప్రయాణికులు వేడుకుంటున్నారుIMG-20240616-WA0376.

Views: 35
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!