ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి - టిడిపి నాయకులు

On

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తలు ఉద్యోగస్తులు కావున విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలుగుదేశం నాయకులు నాగరాజు గౌడ్, దేశాయి మాధవరావు దేశాయి,దేశాయి గురు రాజారావు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పుష్పావతి లు తెలిపారు. గురువారం మండల కేంద్రమైన నందవరం వెలుగు సిబ్బంది నందవరం మండల తెలుగుదేశం నాయకులు దేశాయి గురు రాజారావు, దేశాయి మాధవరావు, నాగరాజ్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పుష్పావతి లను కలిసి బొక్కెన, శాలువా పూలమాలలతో శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలుగు సిబ్బంది సమస్యలు ఉన్నయెడల తమ దృష్టికి తెస్తే తమ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు దేశాయి మాధవరావు, దేశాయి గురు రాజారావు ,నాగరాజ్ గౌడ్ ,జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పుష్పవతి, వెలుగు సిబ్బంది అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ చిన్న వీరన్న, సీసీలు జనార్ధన్, షబానా ,గ్రామైక్య సంఘ సహాయకులు( వి ఓ ఏ) శారదా దేవి, ఆనందు, భాగ్యమ్మ ,ఆదిలక్ష్మి ,సురేష్ త్రివేణి, గాయత్రి, నాగరత్నమ్మ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Views: 22
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆ గ్రామంలో ఏదీ తాకకూడదు.. గుడిలోకి వెళ్లకూడదు.. రాత్రి బస కూడా చేయకూడదు.. మలానా గ్రామం రహస్యాలేంటి? ఆ గ్రామంలో ఏదీ తాకకూడదు.. గుడిలోకి వెళ్లకూడదు.. రాత్రి బస కూడా చేయకూడదు.. మలానా గ్రామం రహస్యాలేంటి?
హిమాచల్ ప్రదేశ్‌లోని మలానా గ్రామంలో కొన్ని వస్తువులను తాకడం నిషేధం. ఆలయంలోకి బయటి వారికి ప్రవేశం లేదు. ఈ గ్రామం ప్రత్యేకతలు, చరిత్ర, సంప్రదాయాల గురించి పూర్తి...
పూరి జగన్నాథుడి విగ్రహంలోని బ్రహ్మపదార్థం రహస్యమేంటి? శ్రీకృష్ణుడి గుండె అనే నమ్మకంలో నిజమెంత?
ఘర్షణ ఘటనలో ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ 
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత 
ఏపీలో తప్పక దర్శించాల్సిన టాప్ 10 అద్భుత దేవాలయాలు.. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన పవిత్ర క్షేత్రాలు!
భారతదేశంలో అత్యంత సంపన్న దేవాలయాలు ఇవే.. తిరుమల, షిర్డీ, వైష్ణోదేవికి ఏటా ఎంత ఆదాయం వస్తుంది?
భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్?.. S-500 టెక్నాలజీపై కీలక ప్రతిపాదన.. చైనా, పాకిస్తాన్‌కు టెన్షనా?