నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదం జరుగుతాయి: ట్రాఫిక్ ఎస్సై నరేష్

ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు

On
నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదం జరుగుతాయి: ట్రాఫిక్  ఎస్సై నరేష్

నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతాయి : ట్రాఫిక్ ఎస్సై నరేష్ 

కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) జూన్ 28:నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ ఎస్సై కె నరేష్ అన్నారు. కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలతో డీఎస్పీ అబ్దుల్ రహమాన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ట్రాఫిక్ ఎస్సై కె .నరేష్ మాట్లాడుతు ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి ప్రయాణికులను సురక్షితంగా మ్యస్థానాలకు చేర్చాలన్నారు. లైసెన్స్‌ తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడుపొద్దని, వాహనాలకు ఇన్సూరెన్స్‌ చేయించుకోవాలని సూచించారు. నూతన ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సామజిక బాధ్యతగా క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Views: 23
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం