పాల్వంచలో దారుణం
కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ
On
డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి అల్లూరి విష్ణు మృతి
పాల్వంచ (న్యూస్ ఇండియా) జూలై 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఇంటర్ విద్యార్థుల మధ్య ఘర్షణ శుక్రవారం సాయంత్రం ఘర్షణ జరిగింది.ఈ ఘర్షణలో డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి అల్లూరి విష్ణు తీవ్రంగా దాడి జరగగా, అపస్మారక స్థితిలో
పడిఉండగా పరిస్థితి విషమించడంతో, గమనించిన విద్యార్థులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం విష్ణు మృతి చెందినట్లు తెలిపారు. కాగా గతంలో పాత గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా లేక ఇతర కారణాల అనే విషయం తెలియ వలసి ఉన్నది . మృతి చెందిన విద్యార్థిది యానంబేల్ గ్రామం కాగా పాల్వంచ రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Views: 5
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Dec 2025 16:11:13
ఖమ్మం డిసెంబర్ 14 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు....

Comment List