పాల్వంచలో దారుణం

కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ

On
పాల్వంచలో దారుణం

డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి అల్లూరి విష్ణు మృతి

పాల్వంచ (న్యూస్ ఇండియా) జూలై 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఇంటర్ విద్యార్థుల మధ్య ఘర్షణ  శుక్రవారం సాయంత్రం ఘర్షణ జరిగింది.ఈ ఘర్షణలో  డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి అల్లూరి విష్ణు తీవ్రంగా దాడి జరగగా, అపస్మారక స్థితిలో IMG_20240727_222431పడిఉండగా పరిస్థితి విషమించడంతో, గమనించిన విద్యార్థులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం విష్ణు మృతి చెందినట్లు తెలిపారు. కాగా గతంలో పాత గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా లేక ఇతర కారణాల అనే విషయం తెలియ వలసి ఉన్నది . మృతి చెందిన విద్యార్థిది యానంబేల్ గ్రామం కాగా పాల్వంచ  రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Views: 5
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి