పాల్వంచలో దారుణం

కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ

On
పాల్వంచలో దారుణం

డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి అల్లూరి విష్ణు మృతి

పాల్వంచ (న్యూస్ ఇండియా) జూలై 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఇంటర్ విద్యార్థుల మధ్య ఘర్షణ  శుక్రవారం సాయంత్రం ఘర్షణ జరిగింది.ఈ ఘర్షణలో  డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థి అల్లూరి విష్ణు తీవ్రంగా దాడి జరగగా, అపస్మారక స్థితిలో IMG_20240727_222431పడిఉండగా పరిస్థితి విషమించడంతో, గమనించిన విద్యార్థులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం విష్ణు మృతి చెందినట్లు తెలిపారు. కాగా గతంలో పాత గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా లేక ఇతర కారణాల అనే విషయం తెలియ వలసి ఉన్నది . మృతి చెందిన విద్యార్థిది యానంబేల్ గ్రామం కాగా పాల్వంచ  రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Views: 5
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

యూనిఫామ్ వేసుకు రాలేదని విద్యార్థుల పట్ల తీవ్రమైన పదజాలాలతో తిట్టిన ప్రధానోపాధ్యాయుడు  యూనిఫామ్ వేసుకు రాలేదని విద్యార్థుల పట్ల తీవ్రమైన పదజాలాలతో తిట్టిన ప్రధానోపాధ్యాయుడు 
మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు పట్టణం:-  మధ్యాహ్న భోజనం బాగాలేదు అన్నందుకు అది మనసులో పెట్టుకొని పదవ తరగతి విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు యూనిఫామ్ వేసుకు రాలేదని విద్యార్థుల పట్ల...
టీఎస్ యుటిఎఫ్ తొర్రూరు మండల శాఖ నూతన కమిటీ ఎన్నిక
సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం  పరిచయం.
మాజీ మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన హరగోపాల్ గౌడ్ సాయి గణేష్
ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికీ కంటిచూపు
సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రవీందర్‌ పై సస్పెన్షన్ వేటు..
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన: ముత్యాల రాజశేఖర్ రావు..