భారీ వర్షంలో సహాయక చర్యలు: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

On
భారీ వర్షంలో సహాయక చర్యలు: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

భారీ వర్షంలో సహాయక చర్యలు: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

IMG-20240901-WA0674
సహయక చర్యలను పరిశీలిస్తున్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
IMG-20240901-WA0674
సహయక చర్యలను పరిశీలిస్తున్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

ఎల్బీనగర్, సెప్టెంబర్ 01 (న్యూస్ ఇండియా ప్రతినిధి): హయత్ నగర్ డివిజన్ అనుమగల్ లోని ప్రాథమిక పాఠశాల వద్ద భారీ చెట్టు విరిగి కరెంటు తీగలపై పడి ప్రమాదకరంగా మారిందని సమాచారం రావడంతో వెంటనే స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి సందర్శించి వెంటనే డిఆర్ఎఫ్ టీమ్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి భారీ వర్షం లోను సహయక చర్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ మ్యాన్షన్ టీమ్, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు సూచించారు. అదేవిధంగా డివిజన్ వాసులందరూ వర్షం పట్ల అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలని వారు విజ్ఞప్తి చేశారు.

Views: 11

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే