సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ

విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎలిమినేటి జంగారెడ్డి

 సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ

Screenshot_20240906_092856~2

 సర్వాయి పాపన్న అడుగు జాడల్లో యువత ముందుకు సాగాలని ఏజెఆర్ పాడెషన్ వ్యవస్థాపకులు ఎలిమినేటి జంగారెడ్డి యువతకు పిలుపు నిచ్చారు.గురువారం మండల పరిధిలోని పహిల్వాన్ పురం గ్రామాంలో తన స్వంత నిధులతో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహన్ని ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు సబ్బండ వర్గాలకు ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచి,ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదన్నారు.ఆర్థికంగా ఎనుకబడిన పెదవారికి సేవ చేయలని పిలుపునిచ్చారు. ఏజెఆర్ పాండేషన్ ఆద్వర్యంలో అనేక సేవ కార్యక్రమాలు ముందు ముందు చేపడతానని అన్నారు.ఈకార్యక్రమంలో గ్రామస్థులు,గౌడ కులస్తులు, తదితరులు పాల్గున్నారు.

Views: 20

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.