శ్రీ మహా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పాలకుర్తి MAL యశస్వినిరెడ్డి
On

వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణనాథుడికి పాలకుర్తి MLA యశస్వినిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని MLA ఆకాంక్షించారు. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు.
Views: 118
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Mar 2026 20:12:24
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...

Comment List