శ్రీ మహా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పాలకుర్తి MAL యశస్వినిరెడ్డి
On

వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణనాథుడికి పాలకుర్తి MLA యశస్వినిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని MLA ఆకాంక్షించారు. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు.
Views: 117
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Oct 2025 22:03:20
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం, అక్టోబర్ 18
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
, న్యూస్ ఇండియా ప్రతినిధి:
మహేశ్వరం...

Comment List