శ్రీ మహా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పాలకుర్తి MAL యశస్వినిరెడ్డి
On

వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణనాథుడికి పాలకుర్తి MLA యశస్వినిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని MLA ఆకాంక్షించారు. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు.
Views: 129
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Aug 2026 10:42:27
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్ ఎండీ రకమ్ సింగ్ రాణా, సినీ నటుడు హరీష్కుమార్ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్ భూమి చైర్మన్, ఎండీ కొత్త...

Comment List