గడ్డి అన్నారం వ్యవసాయ (పండ్ల) మార్కెట్ పాలకవర్గాన్ని అభినందించిన: మంత్రులు..

On
గడ్డి అన్నారం వ్యవసాయ (పండ్ల) మార్కెట్ పాలకవర్గాన్ని అభినందించిన: మంత్రులు..

IMG-20240921-WA1039గడ్డి అన్నారం వ్యవసాయ పనుల మార్కెట్ పాలకవర్గాన్ని అభినందించిన: మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు..

IMG-20240921-WA1043
గడ్డి అన్నారం వ్యవసాయ (పండ్ల) మార్కెట్ పాలకవర్గం..

ల్బీనగర్, సెప్టెంబర్ 21 (న్యూస్ ఇండియా ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ చైర్మన్ గా నియమించడానికి కృషి చేసిన పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు లను శనివారం సాయంత్రం సచివాలయంలో వారి కార్యాలయంలో కలసి ధన్యవాదాలు తెలిపిన గడ్డన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్ చారి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పన్యాల జయపాల్ రెడ్డి, దోమలపల్లి అంజయ్య, మేకం లక్ష్మి, మచ్చందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, గణేష్ నాయక్, నరసింహ, బండి మధుసూదన్ రావు, నవరాజ్, గోవర్ధన్ రెడ్డి, వెంకట్ గుప్తా, ఇబ్రహీం లందరూ అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ పాలకవర్గాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, దుద్దిల శ్రీధర్ బాబు అభినందించడం జరిగింది.

Views: 30

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే