గడ్డి అన్నారం వ్యవసాయ (పండ్ల) మార్కెట్ పాలకవర్గాన్ని అభినందించిన: మంత్రులు..

On
గడ్డి అన్నారం వ్యవసాయ (పండ్ల) మార్కెట్ పాలకవర్గాన్ని అభినందించిన: మంత్రులు..

IMG-20240921-WA1039గడ్డి అన్నారం వ్యవసాయ పనుల మార్కెట్ పాలకవర్గాన్ని అభినందించిన: మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు..

IMG-20240921-WA1043
గడ్డి అన్నారం వ్యవసాయ (పండ్ల) మార్కెట్ పాలకవర్గం..

ల్బీనగర్, సెప్టెంబర్ 21 (న్యూస్ ఇండియా ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ చైర్మన్ గా నియమించడానికి కృషి చేసిన పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు లను శనివారం సాయంత్రం సచివాలయంలో వారి కార్యాలయంలో కలసి ధన్యవాదాలు తెలిపిన గడ్డన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్ చారి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పన్యాల జయపాల్ రెడ్డి, దోమలపల్లి అంజయ్య, మేకం లక్ష్మి, మచ్చందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, గణేష్ నాయక్, నరసింహ, బండి మధుసూదన్ రావు, నవరాజ్, గోవర్ధన్ రెడ్డి, వెంకట్ గుప్తా, ఇబ్రహీం లందరూ అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ పాలకవర్గాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, దుద్దిల శ్రీధర్ బాబు అభినందించడం జరిగింది.

Views: 28

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కొత్తగూడెం పోలీసుల స్పెషల్ డ్రైవ్  కొత్తగూడెం పోలీసుల స్పెషల్ డ్రైవ్ 
కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 22 :ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో డిఎస్పి ఆదినారాయణ ఆధ్వర్యంలో కొత్తగూడెం సబ్ డివిజన్  పోలీస్ అధికారులు ఆదివారం సాయంత్రం కొత్తగూడెం పోస్ట్...
గంజాయి రహిత గ్రామంగా వెలికట్టను తీర్చిదిద్దుదాం
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు..
ముగిసిన భద్రాద్రి యువ టి-10 మెగా ఆక్షన్ క్రికెట్ టోర్నమెంట్
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్