గడ్డి అన్నారం వ్యవసాయ (పండ్ల) మార్కెట్ పాలకవర్గాన్ని అభినందించిన: మంత్రులు..

On
గడ్డి అన్నారం వ్యవసాయ (పండ్ల) మార్కెట్ పాలకవర్గాన్ని అభినందించిన: మంత్రులు..

IMG-20240921-WA1039గడ్డి అన్నారం వ్యవసాయ పనుల మార్కెట్ పాలకవర్గాన్ని అభినందించిన: మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు..

IMG-20240921-WA1043
గడ్డి అన్నారం వ్యవసాయ (పండ్ల) మార్కెట్ పాలకవర్గం..

ల్బీనగర్, సెప్టెంబర్ 21 (న్యూస్ ఇండియా ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ చైర్మన్ గా నియమించడానికి కృషి చేసిన పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు లను శనివారం సాయంత్రం సచివాలయంలో వారి కార్యాలయంలో కలసి ధన్యవాదాలు తెలిపిన గడ్డన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్ చారి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పన్యాల జయపాల్ రెడ్డి, దోమలపల్లి అంజయ్య, మేకం లక్ష్మి, మచ్చందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, గణేష్ నాయక్, నరసింహ, బండి మధుసూదన్ రావు, నవరాజ్, గోవర్ధన్ రెడ్డి, వెంకట్ గుప్తా, ఇబ్రహీం లందరూ అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ పాలకవర్గాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, దుద్దిల శ్రీధర్ బాబు అభినందించడం జరిగింది.

Views: 28

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మం ఏప్రిల్ 12 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: రాష్ట్రంలో ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ఖమ్మం వెలాసిటీ జూనియర్ కళాశాలలో విజయకేతనం ఎగరవేసింది. కళాశాల విద్యార్థిని విద్యార్థులు స్టేట్...
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..
ఫీజు రీయింబర్స్మెంట్ పై హై కోర్టు వ్యాఖ్యలు బాధాకరం