గడ్డి అన్నారం వ్యవసాయ (పండ్ల) మార్కెట్ పాలకవర్గాన్ని అభినందించిన: మంత్రులు..

On
గడ్డి అన్నారం వ్యవసాయ (పండ్ల) మార్కెట్ పాలకవర్గాన్ని అభినందించిన: మంత్రులు..

IMG-20240921-WA1039గడ్డి అన్నారం వ్యవసాయ పనుల మార్కెట్ పాలకవర్గాన్ని అభినందించిన: మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు..

IMG-20240921-WA1043
గడ్డి అన్నారం వ్యవసాయ (పండ్ల) మార్కెట్ పాలకవర్గం..

ల్బీనగర్, సెప్టెంబర్ 21 (న్యూస్ ఇండియా ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ చైర్మన్ గా నియమించడానికి కృషి చేసిన పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు లను శనివారం సాయంత్రం సచివాలయంలో వారి కార్యాలయంలో కలసి ధన్యవాదాలు తెలిపిన గడ్డన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్ చారి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పన్యాల జయపాల్ రెడ్డి, దోమలపల్లి అంజయ్య, మేకం లక్ష్మి, మచ్చందర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, గణేష్ నాయక్, నరసింహ, బండి మధుసూదన్ రావు, నవరాజ్, గోవర్ధన్ రెడ్డి, వెంకట్ గుప్తా, ఇబ్రహీం లందరూ అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ పాలకవర్గాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, దుద్దిల శ్రీధర్ బాబు అభినందించడం జరిగింది.

Views: 25

About The Author

Post Comment

Comment List

Latest News

రాజ్యాంగం దినోత్సవం రాజ్యాంగం దినోత్సవం
  పౌరుడు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని  అంబేద్కర్ వాది సోమారపూ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో  అంబేద్కర్ సంఘం  ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ