సిపిఎం నూతన శాఖ కార్యదర్శి ఎన్నిక
దర్దపల్లి నూతన శాఖ కార్యదర్శి నియామకం
By Venkat
On
ముస్కు ఇంద్రా రెడ్డి
సిపిఎం దర్దపల్లి శాఖ కార్యదర్శిగా మూస్కు ఇంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తానన్నారు.
Views: 25
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Mar 2026 20:12:24
భద్రాచలం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18: భద్రాచలం మేడువాయి గ్రామంలోని డా. పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి యువ టి...

Comment List