పెద్దకడుబూరులో జరిగే "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమానికి- టీడీపీ టౌన్ అధ్యక్షుడు డి.మల్లికార్జున పిలుపు.

On
పెద్దకడుబూరులో జరిగే

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 24 :- మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలంలో "ఇది మంచి ప్రభుత్వం-మనందరి ప్రభుత్వం" అనే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించినట్లు టీడీపీ టౌన్ అధ్యక్షుడు డి.మల్లికార్జున విలేకరులకు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈరోజు బుధవారం ఉదయం10గంటలకు "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం పెద్దకడబూరులోని బస్టాండ్ ఆవరణంలో ఘనంగా జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా పార్లమెంట్ మెంబర్ బస్తిపాటి పంచలింగాల నాగరాజు, మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఎన్.రాఘవేందర్ రెడ్డి మరియు రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవరమాకంతరెడ్డి లు పాల్గొంటారని పేర్కొన్నారు. కావున ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు మండల ప్రజలు హాజరు కావలసిందిగా ఆయన కోరారు.IMG_20240924_221732

Views: 45
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం... ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
  న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్) వ్యవసాయ పనులకు ట్రాక్టర్ల వినియోగం ఎంత అవసరముందో తెలియజెప్పేందుకు ప్రతియేటా నవంబర్
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా