పెద్దకడుబూరులో జరిగే "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమానికి- టీడీపీ టౌన్ అధ్యక్షుడు డి.మల్లికార్జున పిలుపు.

On
పెద్దకడుబూరులో జరిగే

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 24 :- మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలంలో "ఇది మంచి ప్రభుత్వం-మనందరి ప్రభుత్వం" అనే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించినట్లు టీడీపీ టౌన్ అధ్యక్షుడు డి.మల్లికార్జున విలేకరులకు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈరోజు బుధవారం ఉదయం10గంటలకు "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం పెద్దకడబూరులోని బస్టాండ్ ఆవరణంలో ఘనంగా జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా పార్లమెంట్ మెంబర్ బస్తిపాటి పంచలింగాల నాగరాజు, మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఎన్.రాఘవేందర్ రెడ్డి మరియు రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవరమాకంతరెడ్డి లు పాల్గొంటారని పేర్కొన్నారు. కావున ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు మండల ప్రజలు హాజరు కావలసిందిగా ఆయన కోరారు.IMG_20240924_221732

Views: 52
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఆపదలో ఆపన్నహస్తం....!! ఆపదలో ఆపన్నహస్తం....!!
ఆపదలో ఆపన్నహస్తం....!! టీజీ కాబ్ మాజీ వైస్‌ చైర్మన్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య కురుమ ఆర్థిక సహాయం అందించిన టీజీ...
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..
ఫీజు రీయింబర్స్మెంట్ పై హై కోర్టు వ్యాఖ్యలు బాధాకరం
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్
యువత ప్రశ్నించడం అలవర్చుకోవాలి..