పెద్దకడుబూరులో జరిగే "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమానికి- టీడీపీ టౌన్ అధ్యక్షుడు డి.మల్లికార్జున పిలుపు.

On
పెద్దకడుబూరులో జరిగే

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 24 :- మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలంలో "ఇది మంచి ప్రభుత్వం-మనందరి ప్రభుత్వం" అనే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించినట్లు టీడీపీ టౌన్ అధ్యక్షుడు డి.మల్లికార్జున విలేకరులకు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈరోజు బుధవారం ఉదయం10గంటలకు "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం పెద్దకడబూరులోని బస్టాండ్ ఆవరణంలో ఘనంగా జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా పార్లమెంట్ మెంబర్ బస్తిపాటి పంచలింగాల నాగరాజు, మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఎన్.రాఘవేందర్ రెడ్డి మరియు రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవరమాకంతరెడ్డి లు పాల్గొంటారని పేర్కొన్నారు. కావున ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు మండల ప్రజలు హాజరు కావలసిందిగా ఆయన కోరారు.IMG_20240924_221732

Views: 61
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! హాస్పటల్ ముందు ఆందోళన చేస్తున్న సిబ్బంది.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు...
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం