డ్రగ్స్ నిర్మూలించడం అందరి బాధ్యత

కొత్తగూడెం వన్ టౌన్ సీఐ కరుణాకర్

On

సమాచారం తెలపడానికి 100కు డయల్ చేయండి

కొత్తగూడెం ( న్యూస్ ఇండియానరేష్) సెప్టెంబర్ 25: ఎస్పీ రోహిత్ రాజు, డీఎస్పీ రెహమాన్ ఆదేశాల మేరకు వన్టౌన్ సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ ఆవరణ వద్ద డ్రగ్స్ నిర్మూలనపై బుధవారం IMG20240925133301అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  సిఐ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలించడం అందరి బాధ్యత అని , డ్రగ్స్ వల్ల యువత పెడదారి పడుతుందని, డ్రగ్స్  అరికట్టకపోతే మనమే బాధితులం అవుతామని అన్నారు. డ్రగ్స్ కు  సంబంధించిన సమాచారం పోలీస్ వారికి తెలపడం కోసం 100కు డయల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, సిబ్బంది కిషన్, చారి ,సలీం, బిక్షపతి పాల్గొన్నారు.

Views: 26
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక