మాదాసి-మదారి కురువల హక్కులపై పార్లమెంట్ లో చర్చించాలని ఎంపి కి వినతి.

On
మాదాసి-మదారి కురువల హక్కులపై పార్లమెంట్ లో చర్చించాలని ఎంపి కి వినతి.

న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 25:- మండల కేంద్రమైన పెద్దకడుబూరులో బుధువారం నిర్వహించిన "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు కు కురువ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ వినతి పత్రంలో మాదాసి-మదారి కురువ హక్కులకై నేటికి పోరాటం జరుగుతుందని ఈ విషయంపై పార్లమెంట్ లో చర్చ జరిపి కురవలను మాదాసి-మదారి కురువలుగా గుర్తించాలని తెలిపారు. ఈ కులానికి సంబంచిన సర్టిఫికెట్లు మంజూరు చేయాలనీ, చదుకునే పిల్లలకు భవిష్యత్ లో ఈ సర్టిఫికెట్లు ఎంతో ఉపయోగకరమని ఎంపీ నాగరాజు కు మాదాసి మదరి కురువ మంత్రాలయం తాలూకా ఇన్చార్జి దిద్దికాటి బీరప్ప మరియు మండల అధ్యక్షుడు గంగులపాడు రమేష్ లు తెలిపారు. వినతి పత్రం అందుకున్న అనంతరం ఎంపీ బస్తిపాటి నాగరాజు సానుకూలంగా స్పందించి కచ్చితంగా ఈ విషయంపై పార్లమెంట్ లో చర్చ జరిపి కురవల హక్కులకై గళం విప్పుతామని తెలిపారు.IMG_20240926_221944

Views: 26
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ