మద్యం సేవించి వాహనాలు నడుపరాదు...

-బచ్చన్నపేట ఎస్సై హమీద్...

On
మద్యం సేవించి వాహనాలు నడుపరాదు...

అక్టోబర్ 06, న్యూస్ ఇండియా తెలుగు ( బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

IMG_20241006_183000

 

Read More బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..

మద్యం సేవించి వాహనాల నడపరాదని బచ్చన్నపేట ఎస్సై హమీద్ వాహనదారులను హెచ్చరించారు.జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండల కేంద్రంలో స్థానిక ఎస్సై హమీద్ ఆదివారం రోజున కోన్నే వెళ్ళే దారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.వాహనాల యొక్క ధృవపత్రాలను పరిశీలించారు.సరైన పత్రాలు లేని వారికి, మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారికి ఆన్లైన్లో జరిమానాలు విధించారు.వాహన యజమానులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే యజమానులపై కేసు నమోదు చేస్తామన్నారు.వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Read More అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి

 

Views: 581
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్