మద్యం సేవించి వాహనాలు నడుపరాదు...

-బచ్చన్నపేట ఎస్సై హమీద్...

On
మద్యం సేవించి వాహనాలు నడుపరాదు...

అక్టోబర్ 06, న్యూస్ ఇండియా తెలుగు ( బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)

IMG_20241006_183000

 

మద్యం సేవించి వాహనాల నడపరాదని బచ్చన్నపేట ఎస్సై హమీద్ వాహనదారులను హెచ్చరించారు.జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండల కేంద్రంలో స్థానిక ఎస్సై హమీద్ ఆదివారం రోజున కోన్నే వెళ్ళే దారిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.వాహనాల యొక్క ధృవపత్రాలను పరిశీలించారు.సరైన పత్రాలు లేని వారికి, మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారికి ఆన్లైన్లో జరిమానాలు విధించారు.వాహన యజమానులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే యజమానులపై కేసు నమోదు చేస్తామన్నారు.వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

Views: 581
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం...
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం