సయ్యద్ రసూల్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల

By Khasim
On
సయ్యద్ రసూల్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల

ఇటీవల వివాహం అయినా హనుమంతుని పాడు మండలం సీతారామ పురం పంచాయతీకి చెందిన వైసీపీ కార్యకర్త సయ్యద్ రసూల్ ను కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ యక్కంటి శ్రీనివాసరెడ్డి,గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి,మండల ఎస్సి నాయకులు గురుప్రసాద్,కస్తాల బాలాజీ,నియోజకవర్గ ఎస్సి నాయకులు కటికల వెంకటరత్నం, సీతారామపురం వైస్ ప్రెసిడెంట్ షైక్ మహబూబ్ బాషా,కందుల రమణారెడ్డి,షైక్ జిలాని, కూటగుండ్ల సర్పంచ్ గాలం రామకృష్ణ,వాలిచర్ల సర్పంచ్ కత్తి మరియబాబు,కొండారెడ్డిపల్లి ఎంపీటీసీ రాజు,సానికొమ్ము వెంకటరెడ్డి, తానిగుండాల తిరుపతి రెడ్డి,గాయం వెంకట రెడ్డి, బైనబోయిన కాటంరాజు,దేవిరెడ్డి వెంకటరెడ్డి, కలికాయ్ నారాయణ,కత్తి లాజర్,గుడిపాటిపల్లి ఎంపీటీసీ పాపబత్తిన నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.IMG-20241025-WA0529

Views: 47
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

స్థానిక యుద్దానికి మేం సిద్ధం  స్థానిక యుద్దానికి మేం సిద్ధం 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 27:జిల్లాలో బహుజనుల రాజ్యాధికార సాధనగా భవిష్యత్తు పోరాట లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి
మేడారం జాతరకు బస్సులు
తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
తొర్రూర్ లో డబల్ బెడ్రూంలో పరిశీలన, పలు వార్డులలో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన మంత్రి
డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన,ద లో అభివృద్ధి పనుల శంకుస్థాపన