సయ్యద్ రసూల్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల

By Khasim
On
సయ్యద్ రసూల్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల

ఇటీవల వివాహం అయినా హనుమంతుని పాడు మండలం సీతారామ పురం పంచాయతీకి చెందిన వైసీపీ కార్యకర్త సయ్యద్ రసూల్ ను కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ యక్కంటి శ్రీనివాసరెడ్డి,గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి,మండల ఎస్సి నాయకులు గురుప్రసాద్,కస్తాల బాలాజీ,నియోజకవర్గ ఎస్సి నాయకులు కటికల వెంకటరత్నం, సీతారామపురం వైస్ ప్రెసిడెంట్ షైక్ మహబూబ్ బాషా,కందుల రమణారెడ్డి,షైక్ జిలాని, కూటగుండ్ల సర్పంచ్ గాలం రామకృష్ణ,వాలిచర్ల సర్పంచ్ కత్తి మరియబాబు,కొండారెడ్డిపల్లి ఎంపీటీసీ రాజు,సానికొమ్ము వెంకటరెడ్డి, తానిగుండాల తిరుపతి రెడ్డి,గాయం వెంకట రెడ్డి, బైనబోయిన కాటంరాజు,దేవిరెడ్డి వెంకటరెడ్డి, కలికాయ్ నారాయణ,కత్తి లాజర్,గుడిపాటిపల్లి ఎంపీటీసీ పాపబత్తిన నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.IMG-20241025-WA0529

Views: 47
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన  మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11  :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ