సయ్యద్ రసూల్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల

On
సయ్యద్ రసూల్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల

ఇటీవల వివాహం అయినా హనుమంతుని పాడు మండలం సీతారామ పురం పంచాయతీకి చెందిన వైసీపీ కార్యకర్త సయ్యద్ రసూల్ ను కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ యక్కంటి శ్రీనివాసరెడ్డి,గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి,మండల ఎస్సి నాయకులు గురుప్రసాద్,కస్తాల బాలాజీ,నియోజకవర్గ ఎస్సి నాయకులు కటికల వెంకటరత్నం, సీతారామపురం వైస్ ప్రెసిడెంట్ షైక్ మహబూబ్ బాషా,కందుల రమణారెడ్డి,షైక్ జిలాని, కూటగుండ్ల సర్పంచ్ గాలం రామకృష్ణ,వాలిచర్ల సర్పంచ్ కత్తి మరియబాబు,కొండారెడ్డిపల్లి ఎంపీటీసీ రాజు,సానికొమ్ము వెంకటరెడ్డి, తానిగుండాల తిరుపతి రెడ్డి,గాయం వెంకట రెడ్డి, బైనబోయిన కాటంరాజు,దేవిరెడ్డి వెంకటరెడ్డి, కలికాయ్ నారాయణ,కత్తి లాజర్,గుడిపాటిపల్లి ఎంపీటీసీ పాపబత్తిన నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.IMG-20241025-WA0529

Views: 50
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్  డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
భద్రాద్రి కొత్తగూడెం,(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూలై 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ (డీఎఫ్ఓ) అధికారిగా సిద్ధార్థ విక్రమ్ సింగ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా...
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి
తొర్రూరులో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన
సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు
వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరు? విడాకుల తర్వాత కెరీర్ ఎందుకు క్షీణించింది? నిజాలు, ప్రచారాల పూర్తి విశ్లేషణ
భారతదేశంలోని 5 అత్యంత మిస్టరీ ప్రదేశాలు.. శాస్త్రవేత్తలకూ పూర్తి సమాధానం దొరకని రహస్యాలు!
అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం.. తవ్వితే అంతా బంగారమేనా? 2300 ఏళ్ల చరిత్రలో దాగిన నిజాలు!