సయ్యద్ రసూల్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల

On
సయ్యద్ రసూల్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల

ఇటీవల వివాహం అయినా హనుమంతుని పాడు మండలం సీతారామ పురం పంచాయతీకి చెందిన వైసీపీ కార్యకర్త సయ్యద్ రసూల్ ను కనిగిరి వైసీపీ ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ యక్కంటి శ్రీనివాసరెడ్డి,గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి,మండల ఎస్సి నాయకులు గురుప్రసాద్,కస్తాల బాలాజీ,నియోజకవర్గ ఎస్సి నాయకులు కటికల వెంకటరత్నం, సీతారామపురం వైస్ ప్రెసిడెంట్ షైక్ మహబూబ్ బాషా,కందుల రమణారెడ్డి,షైక్ జిలాని, కూటగుండ్ల సర్పంచ్ గాలం రామకృష్ణ,వాలిచర్ల సర్పంచ్ కత్తి మరియబాబు,కొండారెడ్డిపల్లి ఎంపీటీసీ రాజు,సానికొమ్ము వెంకటరెడ్డి, తానిగుండాల తిరుపతి రెడ్డి,గాయం వెంకట రెడ్డి, బైనబోయిన కాటంరాజు,దేవిరెడ్డి వెంకటరెడ్డి, కలికాయ్ నారాయణ,కత్తి లాజర్,గుడిపాటిపల్లి ఎంపీటీసీ పాపబత్తిన నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.IMG-20241025-WA0529

Views: 50
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సింగరేణిలో వ్రాత పరీక్షలు సింగరేణిలో వ్రాత పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 14:సింగరేణి కాలరీస్ కంపెనీలో ఖాళీగా ఉన్న జూనియర్ కెమిస్ట్/ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ –టి&ఎస్ గ్రేడ్-డి పోస్టులను అంతర్గత...
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..