ప్రొఫెసర్ నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసిన

అనేక రాజకీయ అంశాల మీద విశ్లేషణ

On
ప్రొఫెసర్ నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసిన

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా అనేక రాజకీయ అంశాల మీద విశ్లేషణ చేస్తున్న సీనియర్ రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్సీ అయినా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని రాజకీయ విశ్లేషకులు పెందుర్తి ఇండిపెండెంట్ కన్సిస్టంట్ ఎమ్మెల్యే కాండేట్ ఆడారి నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. కొన్ని విషయాలు మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుతో ఆడారి నాగరాజు చర్చించినట్లు సమాచారం.IMG-20241111-WA0285

Views: 44
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఎస్సీ విద్యార్థుల ఆందోళన.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఎస్సీ విద్యార్థుల ఆందోళన..
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఎస్సీ విద్యార్థులు ఆందోళన.. విద్యార్థులకు మద్దతుగా వివిధ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన.... తుర్కయంజాల్‌లో ఉద్రిక్తత.. పోలీసులతో వాగ్వాదం, తోపులాట.. రంగారెడ్డి జిల్లా,...
నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
వనజ మృతిపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్ ఆరా 
గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి
కుంజ వనజ మృతి పై డిఎంహెచ్ఓ విచారణ
సింగరేణిలో వ్రాత పరీక్షలు
తొర్రూరులో విషాదం..