శుభమస్తు కళ్యాణ మండపం ప్రారంభించిన కూనంనేని

On
శుభమస్తు కళ్యాణ మండపం ప్రారంభించిన కూనంనేని

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్)నవంబర్ 15: కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్ లో నూతనంగా నిర్మించిన శుభమస్తు కల్యాణ మండపం సెంట్రల్ ఏసి ని శుక్రవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మరి యొక్క నుతన ఫంక్షన్ హాల్ అందుబాటులోకి రావడం చాలా సంతోషకరమని అన్నారు. అనంతరం క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే సాంబశివరావుని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రెటరీ డాక్టర్ వాసిరెడ్డి రమేష్, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ విజయకుమార్, మేకల సురేష్ బాబు, ట్రెజరర్ డాక్టర్ వి ఉపేందర్ రావు, సభ్యులు పలివెల సాంబశివరావు, లక్కినేని సత్యనారాయణ, వైవి రామారావు, అశోక్ రాటి, పర్యవేక్షకులు, కోనేరు పూర్ణచందర్రావు, క్లబ్ మేనేజర్ పి.మల్సూరు, సీపీఐ  జిల్లా కార్యదర్శి ఎస్ కె షాబిర్ పాషా, వాసిరెడ్డి మురళి, పిసిసి సభ్యులు IMG20241115121929నాగ సీతారాములు, రాష్ట్ర మార్క్ పెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Views: 51
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్  అభియాన్ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్
కొత్తగూడెం జిల్లా, మేరా యువ భారత్  సహకారంతో  సయ్యద్ యూత్ క్లబ్ వారు   పాల్వంచ నందు ఘనంగా యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది....
మీర్ఖాన్‌పేటలో అంగరంగ వైభవంగా సీతారాముల రథోత్సవం.
కళ్యాణ మహోత్సవం
కొత్తగూడెంలో శ్రీ రామ నవమి సందర్భంగా అన్నదానం
రామభక్తిని చాటుకున్న శ్రీరామ భక్తులు
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్
యువ మండల్ వికాస్ అభియాన్