శుభమస్తు కళ్యాణ మండపం ప్రారంభించిన కూనంనేని

On
శుభమస్తు కళ్యాణ మండపం ప్రారంభించిన కూనంనేని

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్)నవంబర్ 15: కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్ లో నూతనంగా నిర్మించిన శుభమస్తు కల్యాణ మండపం సెంట్రల్ ఏసి ని శుక్రవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మరి యొక్క నుతన ఫంక్షన్ హాల్ అందుబాటులోకి రావడం చాలా సంతోషకరమని అన్నారు. అనంతరం క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే సాంబశివరావుని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రెటరీ డాక్టర్ వాసిరెడ్డి రమేష్, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ విజయకుమార్, మేకల సురేష్ బాబు, ట్రెజరర్ డాక్టర్ వి ఉపేందర్ రావు, సభ్యులు పలివెల సాంబశివరావు, లక్కినేని సత్యనారాయణ, వైవి రామారావు, అశోక్ రాటి, పర్యవేక్షకులు, కోనేరు పూర్ణచందర్రావు, క్లబ్ మేనేజర్ పి.మల్సూరు, సీపీఐ  జిల్లా కార్యదర్శి ఎస్ కె షాబిర్ పాషా, వాసిరెడ్డి మురళి, పిసిసి సభ్యులు IMG20241115121929నాగ సీతారాములు, రాష్ట్ర మార్క్ పెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Views: 44
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..