శుభమస్తు కళ్యాణ మండపం ప్రారంభించిన కూనంనేని

On
శుభమస్తు కళ్యాణ మండపం ప్రారంభించిన కూనంనేని

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్)నవంబర్ 15: కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్ లో నూతనంగా నిర్మించిన శుభమస్తు కల్యాణ మండపం సెంట్రల్ ఏసి ని శుక్రవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మరి యొక్క నుతన ఫంక్షన్ హాల్ అందుబాటులోకి రావడం చాలా సంతోషకరమని అన్నారు. అనంతరం క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే సాంబశివరావుని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రెటరీ డాక్టర్ వాసిరెడ్డి రమేష్, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ విజయకుమార్, మేకల సురేష్ బాబు, ట్రెజరర్ డాక్టర్ వి ఉపేందర్ రావు, సభ్యులు పలివెల సాంబశివరావు, లక్కినేని సత్యనారాయణ, వైవి రామారావు, అశోక్ రాటి, పర్యవేక్షకులు, కోనేరు పూర్ణచందర్రావు, క్లబ్ మేనేజర్ పి.మల్సూరు, సీపీఐ  జిల్లా కార్యదర్శి ఎస్ కె షాబిర్ పాషా, వాసిరెడ్డి మురళి, పిసిసి సభ్యులు IMG20241115121929నాగ సీతారాములు, రాష్ట్ర మార్క్ పెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Views: 44
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి 'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల...
అంతర్జాతీయ యోగా దినోత్సవం.
పెద్దకడుబూరు మండలంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు...
మభ్యపెట్టే నైపుణ్యం, సృజనాత్మకమైన దోపిడీ ‘సెయింట్ ఆంథోనీస్ విధానం’
ప్రభుత్వ ఆదాయానికి గండి, పరోక్ష దోపిడీకి సిద్ధం!
'ఇండ్లు' లేకున్నా 'ఇంటి నెంబర్' లు అమ్మబడును!
నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు... డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు