కానరాని పాలకుర్తి మండల ఆర్ అండ్ బి

పంచాయతీ రాజ్ ,ఇరిగేషన్ కార్యాలయాలు

By Venkat
On
కానరాని పాలకుర్తి మండల ఆర్ అండ్ బి

బీ జె పీ మండల అద్యక్షుడు దుంపల సంపత్

అధికార పార్టీ నాయకుల అందుబాటులో అధికారులు

కార్యాలయలు కానరాకున్నా కదులుతూన్న కోట్ల రూపాయల పైలు,పనులు

పాలకుర్తి : గత ఐదు సంవత్సరాలుగా ఆర్ అండ్ బి, ఇరిగేషన్ కార్యాలయల జాడ లేకుండా ఉంది. అధికారులు కానరారు కాని కోట్ల రూపాయలు పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నవి.ఎ అభివృద్ధి పనులు ఎక్కడ జరుగుతున్నావని ప్రజల్లో సందిగ్ధత నెలకొంది.ప్రభుత్వం ఏర్పాటు అయి సంవత్సరన్నర కావస్తున్నా క్యాంపు కార్యాలనుకున్న హంగులు ప్రభుత్వ కార్యాలయాలకు లేవు.ఇరిగేషన్ ఏ ఈ, డీ ఈ అధికారులు అందుబాటులో లేక గత ఐదు సంవత్సరాలుగా చెరువు కుంటల, కాలువల నిర్మాణం లేక ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు.ఆర్ అండ్ బీ ఏ ఈ, డీ ఈ అధికారులు అందుబాటులో లేక పాలకుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాo* జరుగక ఐదు నెలలుగా బాలికలు ఇబ్బందులు పడుతున్నారు.ఇలా మండలంలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ రాజ్ ఏ ఈ, డీ ఈ అధికారులు అందుబాటులో లేక మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నవి అని తెలియకుండా ఉంది.కార్యాలయల నిర్మాణం తో పాటు అధికారుల ఫోన్ నెంబర్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యేని పాలకుర్తి భారతీయ జనతా పార్టీ మండల శాఖ డిమాండ్ చేస్తున్నాం.IMG_20241201_171020

Views: 26
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్ ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో తహశీల్దార్ మహేందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్ద వంగర మండలంలోని పడమటి తండా కు చెందిన ధరావత్ మురళి నాయక్...
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం