కార్మిక హక్కులను కాలరాస్తున్న

పాసిస్ట్ మోడీ ప్రభుత్వం

By Venkat
On
కార్మిక హక్కులను కాలరాస్తున్న

మాన్యపు బుజేందర్

హైదరాబాదులోజరుగుతున్న టి యు సి ఐ ఐదవ జాతీయ మహాసభల్లో తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా కిసాన్ సంఘటన్ ప్రధాన కార్యదర్శి మాన్యపు బుజేందర్ పాల్గొని వక్త గా మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం పాసిస్ట్ విధానాలతో  కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికుల పొట్ట కొడుతుందని విమర్శించారు. దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఏకతాటి పైకి వచ్చి మతోన్మాద ఫాసిస్ట్ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు నిర్వహించవలసిన అవసరం ఉందనిఅన్నారు. టి యు సి ఐ కి తోడుగా ఏఐకేఎస్ కలిసి పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ జాతీయ మహాసభలలో టి యు సి ఐ కేంద్ర కమిటీ అధ్యక్షులు
 కామ్రేడ్ అయ్యప్ప హుగర్,అధ్యక్షత వహించగా! చార్లెస్ జార్జి టి యు సి ఐ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, చంద్రకుమార్  మాజీ హైకోర్టు జడ్జి, నల్ల సూర్య ప్రకాష్ ఆహ్వాన కమిటీ అధ్యక్షులు, ఫ్రెడి కె థాజత్, తుడుం అనిల్ కుమార్, మారీదు ప్రసాద్ బాబు, టి యు సి ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  డి రాజేష్, ప్రధాన కార్యదర్శివేమూరి భాస్కర్, సుధమల్ల భాస్కర్ ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు  కార్మికులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.IMG-20241214-WA0270

Views: 5
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!