ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం లో అతిథి అధ్యాపక  పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..

కళాశాల ప్రిన్సిపల్ డా. సంగి రమేశ్..

On
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం లో అతిథి అధ్యాపక  పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..

 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం లో అతిథి అధ్యాపక  పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం, జనవరి 22, (న్యూస్ ఇండియా ప్రతినిధి):- ప్రభుత్వ డిగ్రీ  కళాశాల మహేశ్వరంలో తెలుగు (1) సబ్జెక్టు బోధనకై  అతిథి అధ్యాపక పోస్టు కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డా. సంగి రమేశ్ 

IMG-20250122-WA0540
కళాశాల ప్రిన్సిపల్ డా. సంగి రమేశ్..

తెలియజేశారు. పైన తెలిపిన సబ్జెక్టులో బోధన చేయుటకు P.G లో 55% మార్కులు, S.C/S.T లకు 50% మార్కులు కల్గి ఉండాలి. Ph.D, N.E.T, S.E.T మరియు బోధనానుభవం కల్గిన అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24వ తేది సాయంత్రం 4 గంటల లోపు మహేశ్వరం డిగ్రీ కళాశాలలోని కార్యాలయంలో తమ ధరఖాస్తులు అందజేయగలరు. ఇతర వివరాలకు అకడమిక్ కో ఆర్డినేటర్ ఎన్. శ్రీదేవి 9866829222 లేదా కళాశాల ప్రిన్సిపల్ డా. సంగి రమేష్, 9440447737 మొబైల్ ద్వారా సంప్రదించగలరు.

Views: 7

About The Author

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి