ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం లో అతిథి అధ్యాపక  పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..

కళాశాల ప్రిన్సిపల్ డా. సంగి రమేశ్..

On
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం లో అతిథి అధ్యాపక  పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..

 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహేశ్వరం లో అతిథి అధ్యాపక  పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం..

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం, జనవరి 22, (న్యూస్ ఇండియా ప్రతినిధి):- ప్రభుత్వ డిగ్రీ  కళాశాల మహేశ్వరంలో తెలుగు (1) సబ్జెక్టు బోధనకై  అతిథి అధ్యాపక పోస్టు కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డా. సంగి రమేశ్ 

IMG-20250122-WA0540
కళాశాల ప్రిన్సిపల్ డా. సంగి రమేశ్..

తెలియజేశారు. పైన తెలిపిన సబ్జెక్టులో బోధన చేయుటకు P.G లో 55% మార్కులు, S.C/S.T లకు 50% మార్కులు కల్గి ఉండాలి. Ph.D, N.E.T, S.E.T మరియు బోధనానుభవం కల్గిన అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24వ తేది సాయంత్రం 4 గంటల లోపు మహేశ్వరం డిగ్రీ కళాశాలలోని కార్యాలయంలో తమ ధరఖాస్తులు అందజేయగలరు. ఇతర వివరాలకు అకడమిక్ కో ఆర్డినేటర్ ఎన్. శ్రీదేవి 9866829222 లేదా కళాశాల ప్రిన్సిపల్ డా. సంగి రమేష్, 9440447737 మొబైల్ ద్వారా సంప్రదించగలరు.

Views: 1

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..