రైతు లేనిదే రాజ్యం లేదు

మన దేశానికి వెన్నుముక రైతు

On
రైతు లేనిదే రాజ్యం లేదు

సమాజ సేవకుడు మంతెన మణికుమార్

IMG_20250123_120912పంట పండించే రైతు నేను ఈ ధరకు అమ్ముతా అనే రోజు

రావాలి కార్పొరేట్ కంపెనీలకు

నేను ఈ ధరకు అమ్ముతా అంటే

 అదే ధరకు మనం కొంటున్నాం

Read More అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి

 అదేవిధంగా మద్యాన్ని కూడా కంపెనీవాడు ఈ రేట్ కి అంటే అదే రేటుకి మనం కొంటున్నాం

Read More బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..

 కానీ మన దేశంలో ఒక రైతుకు మాత్రమే గిట్టుబాటు ధర దొరకదు

ఆరుగాలం కష్టపడి ఎండనక వానకా చలికి వణుకుతూ దుక్కి దున్ని చెమట ఒడిచి ఒళ్ళున ఓనం చేసుకొని కుటుంబం ఇంటిల్లిపాది కష్టపడి పండించే పంటకి గిట్టుబాటు దొరికిన రోజు రైతు ఆనందంగా ఉంటే సుభిక్షంగా ఉంటది మన దేశం

 పంట చేతికొచ్చి మార్కెట్ కొట్టకముందేమో మంచి రేటు ఉంటది వడ్లు మిర్చి కంది బొబ్బర్లు పెసర్లు మక్కా జొన్నలు పసుపు ఉల్లి అల్లం ఎల్లిపాయలు టమాట అయినా పంట చేతికొచ్చి మార్కెట్ కొడదాం అనే టైంలో ధర రాక చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రోజుల్ని మనం చూస్తాం కూలీలకు డబ్బులు ఇవ్వలేక పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక కూలీలు కూడా దొరకక ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నా రైతులు

 జై జవాన్ జై కిసాన్ అనే నినాదం పలకడం కాదు

 మనదేశంలో రైతుకి గిట్టుబాటు ధర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించినప్పుడే

 మనకి మన దేశానికి నిజమైన స్వాతంత్రం రైతును రాజును చేసిన రోజు మాత్రమే.

Views: 107
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం.. బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
జనప్రియ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎలిసియం విల్లా ప్రాజెక్ట్‌ను త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా ప్రారంభించారు.
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్