రైతు లేనిదే రాజ్యం లేదు

మన దేశానికి వెన్నుముక రైతు

By Venkat
On
రైతు లేనిదే రాజ్యం లేదు

సమాజ సేవకుడు మంతెన మణికుమార్

IMG_20250123_120912పంట పండించే రైతు నేను ఈ ధరకు అమ్ముతా అనే రోజు

రావాలి కార్పొరేట్ కంపెనీలకు

నేను ఈ ధరకు అమ్ముతా అంటే

 అదే ధరకు మనం కొంటున్నాం

Read More అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..

 అదేవిధంగా మద్యాన్ని కూడా కంపెనీవాడు ఈ రేట్ కి అంటే అదే రేటుకి మనం కొంటున్నాం

Read More ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 

 కానీ మన దేశంలో ఒక రైతుకు మాత్రమే గిట్టుబాటు ధర దొరకదు

Read More గీత కార్మిక సొసైటీ అధ్యక్షుడిగా నక్క శివలింగం ఏకగ్రీవ ఎన్నిక..

ఆరుగాలం కష్టపడి ఎండనక వానకా చలికి వణుకుతూ దుక్కి దున్ని చెమట ఒడిచి ఒళ్ళున ఓనం చేసుకొని కుటుంబం ఇంటిల్లిపాది కష్టపడి పండించే పంటకి గిట్టుబాటు దొరికిన రోజు రైతు ఆనందంగా ఉంటే సుభిక్షంగా ఉంటది మన దేశం

 పంట చేతికొచ్చి మార్కెట్ కొట్టకముందేమో మంచి రేటు ఉంటది వడ్లు మిర్చి కంది బొబ్బర్లు పెసర్లు మక్కా జొన్నలు పసుపు ఉల్లి అల్లం ఎల్లిపాయలు టమాట అయినా పంట చేతికొచ్చి మార్కెట్ కొడదాం అనే టైంలో ధర రాక చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రోజుల్ని మనం చూస్తాం కూలీలకు డబ్బులు ఇవ్వలేక పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక కూలీలు కూడా దొరకక ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నా రైతులు

 జై జవాన్ జై కిసాన్ అనే నినాదం పలకడం కాదు

 మనదేశంలో రైతుకి గిట్టుబాటు ధర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించినప్పుడే

 మనకి మన దేశానికి నిజమైన స్వాతంత్రం రైతును రాజును చేసిన రోజు మాత్రమే.

Views: 93
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి
కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 27:5 రోజుల బ్యాంకింగ్ విధానంను వెంటనే అమలు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం కొత్తగూడెం పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ...
మేడారం జాతరకు బస్సులు
తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
తొర్రూర్ లో డబల్ బెడ్రూంలో పరిశీలన, పలు వార్డులలో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన మంత్రి
డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన,ద లో అభివృద్ధి పనుల శంకుస్థాపన
సర్వీస్ రోడ్లపై పండ్ల బండ్లను తొలగించాలి..
మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి