రైతు లేనిదే రాజ్యం లేదు

మన దేశానికి వెన్నుముక రైతు

By Venkat
On
రైతు లేనిదే రాజ్యం లేదు

సమాజ సేవకుడు మంతెన మణికుమార్

IMG_20250123_120912పంట పండించే రైతు నేను ఈ ధరకు అమ్ముతా అనే రోజు

రావాలి కార్పొరేట్ కంపెనీలకు

నేను ఈ ధరకు అమ్ముతా అంటే

 అదే ధరకు మనం కొంటున్నాం

Read More డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..

 అదేవిధంగా మద్యాన్ని కూడా కంపెనీవాడు ఈ రేట్ కి అంటే అదే రేటుకి మనం కొంటున్నాం

Read More అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

 కానీ మన దేశంలో ఒక రైతుకు మాత్రమే గిట్టుబాటు ధర దొరకదు

ఆరుగాలం కష్టపడి ఎండనక వానకా చలికి వణుకుతూ దుక్కి దున్ని చెమట ఒడిచి ఒళ్ళున ఓనం చేసుకొని కుటుంబం ఇంటిల్లిపాది కష్టపడి పండించే పంటకి గిట్టుబాటు దొరికిన రోజు రైతు ఆనందంగా ఉంటే సుభిక్షంగా ఉంటది మన దేశం

 పంట చేతికొచ్చి మార్కెట్ కొట్టకముందేమో మంచి రేటు ఉంటది వడ్లు మిర్చి కంది బొబ్బర్లు పెసర్లు మక్కా జొన్నలు పసుపు ఉల్లి అల్లం ఎల్లిపాయలు టమాట అయినా పంట చేతికొచ్చి మార్కెట్ కొడదాం అనే టైంలో ధర రాక చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రోజుల్ని మనం చూస్తాం కూలీలకు డబ్బులు ఇవ్వలేక పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక కూలీలు కూడా దొరకక ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నా రైతులు

 జై జవాన్ జై కిసాన్ అనే నినాదం పలకడం కాదు

 మనదేశంలో రైతుకి గిట్టుబాటు ధర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించినప్పుడే

 మనకి మన దేశానికి నిజమైన స్వాతంత్రం రైతును రాజును చేసిన రోజు మాత్రమే.

Views: 92
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రాజ్యాంగం దినోత్సవం రాజ్యాంగం దినోత్సవం
  పౌరుడు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని  అంబేద్కర్ వాది సోమారపూ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో  అంబేద్కర్ సంఘం  ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ