మహాశివరాత్రి పర్వదినాన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన..

హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

On
మహాశివరాత్రి పర్వదినాన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన..

మహాశివరాత్రి పర్వదినాన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి...

IMG-20250226-WA1953
మహాశివరాత్రి పర్వదినాన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన: హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

ఎల్బీనగర్, ఫిబ్రవరి 26 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని హయత్ నగర్ కుంట్లూర్ రోడ్డులో ఉన్నటువంటి చెన్నగోని శ్రీశైలం గౌడ్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంటు జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చెన్నైగౌని రవి, బీజేపీ డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీను, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సంఘీ అశోక్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 8

About The Author

Post Comment

Comment List

Latest News

దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..! నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు.. డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం.. కార్పొరేట్...
ఈ వింత విచిత్రమైన సంఘటన బహుశా ఎక్కడ జరగదేమో...?
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
*టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కు ఘన సన్మానం*
ప్రేమలో తప్ప కోపం చూపని వ్యక్తి..చంద్ర బావోజీ..
యాత్ర దానం ???