మహాశివరాత్రి పర్వదినాన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన..
హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
On
మహాశివరాత్రి పర్వదినాన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి...

ఎల్బీనగర్, ఫిబ్రవరి 26 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని హయత్ నగర్ కుంట్లూర్ రోడ్డులో ఉన్నటువంటి చెన్నగోని శ్రీశైలం గౌడ్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంటు జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చెన్నైగౌని రవి, బీజేపీ డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీను, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సంఘీ అశోక్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Views: 6
About The Author
Post Comment
Latest News
08 May 2025 17:08:48
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
Comment List