మహాశివరాత్రి పర్వదినాన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన..

హయత్ నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

On
మహాశివరాత్రి పర్వదినాన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన..

మహాశివరాత్రి పర్వదినాన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి...

IMG-20250226-WA1953
మహాశివరాత్రి పర్వదినాన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన: హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

ఎల్బీనగర్, ఫిబ్రవరి 26 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని హయత్ నగర్ కుంట్లూర్ రోడ్డులో ఉన్నటువంటి చెన్నగోని శ్రీశైలం గౌడ్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంటు జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చెన్నైగౌని రవి, బీజేపీ డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీను, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సంఘీ అశోక్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 21

About The Author

Post Comment

Comment List

Latest News

తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం...
తుర్కయంజాల్ మున్సిపాలిటీ ప్రజలకు తీవ్ర అన్యాయం... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్... మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్...
#Draft: Add Your Title
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్