పూరి,ఛార్మికి ఈడీ స్ట్రోక్

On

లైగర్ సినిమా పూరి,ఛార్మికి సరికొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. లైగర్ సినిమాకు పెట్టుబడులు పూరీ, ఛార్మీలకు అక్రమ మార్గంలో వచ్చాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు. డమ్మీ ఖాతాల నుంచి వారికి డబ్బులు వచ్చినట్లు గుర్తించారు. విదేశీ అకౌంట్స్ నుంచి పలు లావాదేవీలు జరిపినట్టుఅనుమానిస్తున్నారు. దీంతో పూరీ, ఛార్మీలకు ఈడీ అధికారులు సమన్లు అందజేశారు. ఈ లావాదేవీల విషయంలో వారిద్దరిని 12గంటలపాటు ప్రశ్నించారు. ‘లైగర్’ పాన్ ఇండియాగా తెరకెక్కింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల […]

లైగర్ సినిమా పూరి,ఛార్మికి సరికొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. లైగర్ సినిమాకు పెట్టుబడులు పూరీ, ఛార్మీలకు అక్రమ మార్గంలో వచ్చాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు.

డమ్మీ ఖాతాల నుంచి వారికి డబ్బులు వచ్చినట్లు గుర్తించారు. విదేశీ అకౌంట్స్ నుంచి పలు లావాదేవీలు జరిపినట్టుఅనుమానిస్తున్నారు.

దీంతో పూరీ, ఛార్మీలకు ఈడీ అధికారులు సమన్లు అందజేశారు. ఈ లావాదేవీల విషయంలో వారిద్దరిని 12గంటలపాటు ప్రశ్నించారు.

‘లైగర్’ పాన్ ఇండియాగా తెరకెక్కింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకులేకపోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 20:ఆదివారం నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని...
వనజ మృతిపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్ ఆరా 
గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి
కుంజ వనజ మృతి పై డిఎంహెచ్ఓ విచారణ
సింగరేణిలో వ్రాత పరీక్షలు
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..