రాహుల్ జోడో యాత్ర

On

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో 8వ రోజు కొనసాగుతోంది. ఇవాళ బడా గణేష్‌ చౌరస్తా నుంచి 83వ రోజు రాహుల్ జోడోయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి ఇండోర్‌ జిల్లాలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ప్రముఖులు, కాంగ్రెస్‌ నాయకులు,సినీ స్టార్స్‌ పాల్గొని జోడో యాత్రలో జోష్‌ నింపుతున్నారు. విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యమకారులు.. యాత్రలో […]

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో 8వ రోజు కొనసాగుతోంది.
ఇవాళ బడా గణేష్‌ చౌరస్తా నుంచి 83వ రోజు రాహుల్ జోడోయాత్ర ప్రారంభించారు.
పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాహుల్ తో కలిసి ఇండోర్‌ జిల్లాలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.
జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ప్రముఖులు, కాంగ్రెస్‌ నాయకులు,సినీ స్టార్స్‌ పాల్గొని జోడో యాత్రలో జోష్‌ నింపుతున్నారు.
విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యమకారులు.. యాత్రలో పాల్గొంటున్నారు

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
విలేకరుల సమావేశంలో డిఎస్పి ఆదినారాయణ
27 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించండి: మద్దెల సుధారాణి 
వైద్య సేవ నుంచి ప్రజా సేవకు 11వ వార్డు బరిలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు
అభివృద్ధికి గుర్తు కమలం పొంగులేటి సుధాకర్ రెడ్డి
తొర్రూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వినూత్న ఇంటింటి ప్రచారం
ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
ఔరవాణి గ్రామంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడిగా ముక్కాముల శ్రీనివాస్ ఎన్నిక