రాహుల్ జోడో యాత్ర

On

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో 8వ రోజు కొనసాగుతోంది. ఇవాళ బడా గణేష్‌ చౌరస్తా నుంచి 83వ రోజు రాహుల్ జోడోయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి ఇండోర్‌ జిల్లాలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ప్రముఖులు, కాంగ్రెస్‌ నాయకులు,సినీ స్టార్స్‌ పాల్గొని జోడో యాత్రలో జోష్‌ నింపుతున్నారు. విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యమకారులు.. యాత్రలో […]

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లో 8వ రోజు కొనసాగుతోంది.
ఇవాళ బడా గణేష్‌ చౌరస్తా నుంచి 83వ రోజు రాహుల్ జోడోయాత్ర ప్రారంభించారు.
పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాహుల్ తో కలిసి ఇండోర్‌ జిల్లాలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.
జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ప్రముఖులు, కాంగ్రెస్‌ నాయకులు,సినీ స్టార్స్‌ పాల్గొని జోడో యాత్రలో జోష్‌ నింపుతున్నారు.
విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యమకారులు.. యాత్రలో పాల్గొంటున్నారు

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..