ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
On
ఖమ్మం డిసెంబర్ 14 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. మేయర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మేయర్ కుటుంబ సభ్యులతో కూడా మంత్రి మాట్లాడారు.వారితోపాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ చౌదరి,మందడపు మనోహర్ లక్ష్మి,మిక్కిలినేని నరేంద్ర, సుధాకర్,నరాల నరేష్, కృష్ణ,తదితరులు ఉన్నారు.

Views: 39
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Dec 2025 21:38:59
ఖమ్మం డిసెంబర్ 15 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
ఖమ్మం జిల్లా రామనాథపాలెం మండలం సూర్య తండా గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్య సక్రి మంగీలాల్...

Comment List