ది కశ్మీర్‌ ఫైల్స్..ఫైట్

On

గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవంలో ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమా ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. దీనిపై ఇఫి జ్యూరి హెడ్‌ నడవ్‌ లాపిడ్‌ ముగింపు వేడుకల్లో మాట్లాడుతూ కశ్మీర్‌ ఫైల్స్ చూసి ఓ ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రమంటూ కామెంట్‌ చేశారు. ఈ సినిమాను ఇఫి వేదికగా ప్రదర్శించడం ఆశ్చర్యమేసిందన్నారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై ప్రదర్శించేందుకు ఈ సినిమాకు అర్హత లేదన్నారు. కళలకు, జీవితానికి అవసరమైన విమర్శనాత్మక చర్చకు ఈ ఫెస్టివల్‌ ఎప్పటికీ […]

గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవంలో ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమా ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది.

దీనిపై ఇఫి జ్యూరి హెడ్‌ నడవ్‌ లాపిడ్‌ ముగింపు వేడుకల్లో మాట్లాడుతూ కశ్మీర్‌ ఫైల్స్ చూసి ఓ ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రమంటూ కామెంట్‌ చేశారు.

ఈ సినిమాను ఇఫి వేదికగా ప్రదర్శించడం ఆశ్చర్యమేసిందన్నారు.

ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై ప్రదర్శించేందుకు ఈ సినిమాకు అర్హత లేదన్నారు.

Read More మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..

కళలకు, జీవితానికి అవసరమైన విమర్శనాత్మక చర్చకు ఈ ఫెస్టివల్‌ ఎప్పటికీ స్వాగతిస్తుందన్నారు. అందుకే తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పానన్నారు.

Views: 28
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:- తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ యువ రైతు మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా శనివారం ఉదయం...
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం