TRTF క్యాలెండర్ డైరీ ఆవిష్కరించిన డిఇఓ 

On
TRTF క్యాలెండర్ డైరీ ఆవిష్కరించిన డిఇఓ 

భద్రాద్రి కొత్తగూడెం( న్యూస్ ఇండియా)జనవరి 30: జిల్లా విద్యాశాఖ అధికారిణి జి. నాగలక్ష్మి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF)2026 సంవత్సరపు నూతన డైరీ మరియు క్యాలెండర్ ను కొత్తగూడెం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో TRTF జిల్లా అధ్యక్షులు గట్టిగుండ్ల దుర్గయ్య , ప్రధాన కార్యదర్శి కర్నె సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఉద్యోగులకు వెంటనే నూతన పిఆర్సి అమలు చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన ఐదు డిఏ బకాయిలను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినారు. 2023 జూలై నుండి పి ఆర్ సి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2010కి ముందు ఉన్న సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుండి మినహాయించాలని కోరారు.

Views: 14
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

24 డివిజన్ నుంచి బీర రవి నామినేషన్  24 డివిజన్ నుంచి బీర రవి నామినేషన్ 
కొత్తగూడెం(న్యూస్ ఇండియా బ్యూరో)జనవరి 30: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి 24 డివిజన్ అభ్యర్థిగా బీర రవికుమార్ శుక్రవారం కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్...
కార్పొరేషన్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ 
TRTF క్యాలెండర్ డైరీ ఆవిష్కరించిన డిఇఓ 
స్థానిక యుద్దానికి మేం సిద్ధం 
ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి
మేడారం జాతరకు బస్సులు