కార్పొరేషన్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ 

On
కార్పొరేషన్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ 

IMG20260130161238కొత్తగూడెం( న్యూస్ ఇండియా) జనవరి 30: కొత్తగూడెం కార్పొరేషన్లో కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. నామినేషన్ పత్రాలను స్వీకరిస్తున్న ఎన్నికల సిబ్బందితో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఆదినారాయణ, సిఐలు కరుణాకర్, వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.

Views: 133
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం  కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18:.కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి టెండర్ల ప్రక్రియ బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మూడే గణేష్, కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. సుజాతనగర్...
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు 
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య